భువనగిరి కలెక్టరేట్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా కల్పించాలని కలె క్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
మేజర్ పంచాయతీలో సమస్యల పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన ప�
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహి�
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
సెప్టెంబర్ మొదటి వారంలో బస్వాపూర్కు కాళేశ్వరం జలాలు 1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ సిద్ధం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా నిలవనున్న రిజర్వాయర్ భూసేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పరిహార�
చిత్రీకరణకు అనుకూలంగా జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా వందల సంఖ్యలో లొకేషన్లు..ఖాళీ స్థలాల్లో ప్రత్యేకంగా సెట్టింగ్లు సినిమాలతో పాటు సీరియళ్లు,వెబ్ సిరీస్ల షూటింగ్.. జూబ్లీహిల్స్, ఫిలింనగర్నుంచి
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 23 : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని ఆనాడే చాటిచెప్పిన మహాత్మాగాంధీలాంటి నేతల కలలను నిజం చేస్తూ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు నేరాల నియంత్రణకు అనేక చర్�