జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలుఅందంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని నైవేద్యాలు సమర్పించిన మహిళలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులుపల్లెలు బోనమెత్తాయి. అమ్మా బైలెల్లి�
ఏడాదిన్నర కాలంగా బడులకే పరిమితమైన బస్సులుప్రభుత్వ నిర్ణయంతో కదిలిన బస్సులు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 : కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా పిల్లల రవాణాకు ఉపయోగించే బ
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.21లక్షలతో అభివృద్ధి పనులు ఆత్మకూరు(ఎం), ఆగస్టు29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని పుల్లాయిగూ డెం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గ్రామంలో
శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే కృష్ణావతారంనేడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆలేరు టౌన్, ఆగస్టు 29 : ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఆనాటి పాండవులకే కాదు ఈనాటి
మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన మంత్రుల పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం మో త్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడుగంటలకు సుప్రభ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాత
డీఈవో చైతన్యజైని బీబీనగర్, ఆగస్టు 28 : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో డీఈవో చైతన్యజైని శనివారం మండలంలోని మహదేవ్పూర్, కొండమడుగు గ్రామాల్లోని ప్�
సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక యాత్రలుబీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విపక్షాలను ప్రజలే బొందపెడ్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిర�
గత పదేండ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలుజిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులకు జలకళ..మత్తడిదుంకుతున్న 106 చెరువులువానకాలంలో 4.42 లక్షలఎకరాల లక్ష్యాన్ని మించిసాగుకానున్న పంటలుఈ నెలలో 39 శ�
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 : మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క(స్వీట్కార్న్) పేలాల మక, బేబీకార్
రూ.6.58కోట్ల నికర ఆదాయం రావడం శుభపరిణామం సహకార బ్యాంకులో రుణాల కోసం భూముల విలువలు పెంపు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి నీలగిరి, ఆగస్టు27: నల్గొండ జిల్లాలో వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుబిడ్డ�