యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు ..శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 22 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. తెల్లవారుజాము 3 గంటల నుంచ
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెంకు ఈ నెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిలు రానున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెఢ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర
యాదాద్రి: సోదరీ.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఆడపడుచులు.. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ. 6,100, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, సుప్రభాతం ద్వారా రూ. 1,800, క్యారీ బ్యాగులతో రూ. 6,500, సత్యనారాయణ వ్రతాల ద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్య పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు న
అడ్డగూడూరు : రాఖీ పౌర్ణమి సందర్బంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నివాసంలో ఆయన సోదరి జ్యోతి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన�
వైభవంగా స్వామివారికి నిత్య పూజలుసత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని తరించిన భక్తులుస్వామి వారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం యాదాద్రి, ఆగస్టు21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాస సందడి నెలకొం
కొత్త పాసు పుస్తకాలు పొందిన 20,473 మందికి అవకాశంఈనెలాఖరు వరకు కొనసాగనున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియజిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన మొత్తం రైతులు 1,51,657మందిమూడేండ్లలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం
పూర్తికావస్తున్న ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాలువ పనులురూ. 138 కోట్లు వ్యయం..75 శాతం పూర్తి.. పురోగతిలో 25 శాతం పనులు 275 కిలో మీటర్ల పొడవులో ప్రధాన కుడికాలువసాగులోకి 16,686 ఆయకట్టు30 చెరువులు.. 3 కుంటలకు జలకళబిక్కేరు వ�