యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం శ్రీవారి ఖజానాకు రూ. 10,60,675 ఆదాయం యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి నేటి నుంచి స్వామివారికిసుద�
రాతపరీక్ష లేకుండా.. 10వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీకి ఏర్పాట్లు జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25చివరి తేదీ ఆలేరుటౌన్, ఆగస్టు 19 : రాత పరీక్ష నిర్వ�
ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా
మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమాకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్రావు ఉత్త�
గుండాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమ�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అ
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
స్వామివారికి పవిత్ర మాలలు వేసిన అర్చకులునేడు ఉత్సవాలకు పరిసమాప్తిశ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిగాయి. �
సకల హంగులతో ముస్తాబవుతున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంతుదిదశకు చేరిన పనులు.. 20 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకిత్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లుఎప్పటికప్పుడు పన�
కలెక్టర్ పమేలాసత్పతి తుర్కపల్లి, ఆగస్టు18: దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ దీపక్తి