మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమాకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్రావు ఉత్త�
గుండాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమ�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అ
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
స్వామివారికి పవిత్ర మాలలు వేసిన అర్చకులునేడు ఉత్సవాలకు పరిసమాప్తిశ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిగాయి. �
సకల హంగులతో ముస్తాబవుతున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంతుదిదశకు చేరిన పనులు.. 20 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకిత్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లుఎప్పటికప్పుడు పన�
కలెక్టర్ పమేలాసత్పతి తుర్కపల్లి, ఆగస్టు18: దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ దీపక్తి
భువనగిరి అర్బన్: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95లక్షలతో, 35వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.
భువనగిరి అర్బన్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలలోని
భువనగిరి అర్బన్: బాలల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న బాల అదాలత్ నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో బాలల సమస్యలను దరఖాస్తు రూపంలో సమావేశం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ క
భువనగిరి అర్బన్: బైరాన్పల్లి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న బైరాన్పల్లిలో నిర్వహించే సంస్మరణ సభకు అధిక సంఖ్యలో నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు అనంద్ బాస్కర్ అన