అడ్డగూడూరు : రాఖీ పౌర్ణమి సందర్బంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నివాసంలో ఆయన సోదరి జ్యోతి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన�
వైభవంగా స్వామివారికి నిత్య పూజలుసత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని తరించిన భక్తులుస్వామి వారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం యాదాద్రి, ఆగస్టు21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాస సందడి నెలకొం
కొత్త పాసు పుస్తకాలు పొందిన 20,473 మందికి అవకాశంఈనెలాఖరు వరకు కొనసాగనున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియజిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన మొత్తం రైతులు 1,51,657మందిమూడేండ్లలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం
పూర్తికావస్తున్న ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాలువ పనులురూ. 138 కోట్లు వ్యయం..75 శాతం పూర్తి.. పురోగతిలో 25 శాతం పనులు 275 కిలో మీటర్ల పొడవులో ప్రధాన కుడికాలువసాగులోకి 16,686 ఆయకట్టు30 చెరువులు.. 3 కుంటలకు జలకళబిక్కేరు వ�
రేపు రాఖీపౌర్ణమిమన సంస్కృతిలో భాగంఆన్లైన్లో రాఖీలు ఆలేరుటౌన్, ఆగస్టు 20 : రాఖీ.. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు ఆత్మీయ అనుబంధాన్ని పంచుకునే పర్వదినం. తోడబుట్టిన వారు లేని సోదరీమణులకు కూడా సోదర ప్రేమ�
అంగన్వాడీలకు30 శాతంవేతనం పెంపుస్వరాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు పెరగడం మూడోసారిజిల్లాలో 1,745 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధిఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అంగన్�
వైభవంగా స్వామివారికి నిజాభిషేకంశ్రీవారి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తులు కోలాహలం మధ్య నిర్వహించారు. బాలాలయ ము�
భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �
యాదాద్రి: యాదాద్రి స్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గం టలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలా హలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. కొలిచిన వారికి నే�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేలా స్వామి వారి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండ చుట్టూ ని
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఐదు కోర్సుల్లో తర్ఫీదుకు రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఏర్పాట్లు రెండుమూడు రోజుల్లో ప్రారంభం కానున్న శిక్షణా కేంద్రం 250 మందికి మూడు నెలలు ఉచిత శిక�