రేపు రాఖీపౌర్ణమిమన సంస్కృతిలో భాగంఆన్లైన్లో రాఖీలు ఆలేరుటౌన్, ఆగస్టు 20 : రాఖీ.. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు ఆత్మీయ అనుబంధాన్ని పంచుకునే పర్వదినం. తోడబుట్టిన వారు లేని సోదరీమణులకు కూడా సోదర ప్రేమ�
అంగన్వాడీలకు30 శాతంవేతనం పెంపుస్వరాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు పెరగడం మూడోసారిజిల్లాలో 1,745 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధిఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అంగన్�
వైభవంగా స్వామివారికి నిజాభిషేకంశ్రీవారి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తులు కోలాహలం మధ్య నిర్వహించారు. బాలాలయ ము�
భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �
యాదాద్రి: యాదాద్రి స్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గం టలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలా హలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. కొలిచిన వారికి నే�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేలా స్వామి వారి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండ చుట్టూ ని
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఐదు కోర్సుల్లో తర్ఫీదుకు రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఏర్పాట్లు రెండుమూడు రోజుల్లో ప్రారంభం కానున్న శిక్షణా కేంద్రం 250 మందికి మూడు నెలలు ఉచిత శిక�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం శ్రీవారి ఖజానాకు రూ. 10,60,675 ఆదాయం యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి నేటి నుంచి స్వామివారికిసుద�
రాతపరీక్ష లేకుండా.. 10వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీకి ఏర్పాట్లు జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25చివరి తేదీ ఆలేరుటౌన్, ఆగస్టు 19 : రాత పరీక్ష నిర్వ�
ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా