Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన వివాహిత అనూష(22)ను ఆమె ప్రియుడు రాము హత్యచేసి నిప్పంటించి పరారయ్యాడు. కాగా, వివాహం అయినప్పటికి రాముతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాము అనూషను హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Pakistan | పాకిస్తాన్లో 62 మంది మిలిటెంట్లు హతం.. 36 గంటల పాటు కొనసాగిన ఆపరేన్
Srisailam | శ్రీశైలంలో నేటి నుంచి వచ్చే నెల 12 వరకు శ్రావణ మాసోత్సవాలు
Jharkhand | జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన.. సీజీఎల్ పరీక్ష రద్దుకు డిమాండ్