సూర్యాపేట జిల్లాలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్యచేశారు. శుక్రవారం రాత్రి ఆయనను సూ
పేయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్పూర్ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్నగర్లో అనిల్ కుమార్ (43) న�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ (28) అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన పది రోజుల తర్వాత బయటపడ్డ ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యవన్(23) అనే యువకుడిని ఎనిమిది మంది బైక్లపై వచ్చి నడిరోడ్డుపై నరికి చంపారు.
ఓ వంట మనిషి దారుణ హత్య గురయ్యాడు. సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం....కర్ణాటక రాష్ర్టానికి చెందిన శంకర్ (55) భరత్నగర్లో ఉంటూ స్థానిక మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓ ఉడిపి �
కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్ర
బెట్టింగ్లో నష్టపోయి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మద్యానికి బానిసయ్యాడు. ఏం చేయాలో తోచక దొంగతనాల బాట పట్టాడు. దీని కోసం బంధువైన ఓ మహిళపై కన్నేసి.. ఎలాగైనా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కొట్టేయాలని పధకం వేశాడ�
ఆటో కిరాయి రూ.300 విషయంలో ఓ ఆటో డ్రైవర్ను ఇద్దరు బిహార్ రాష్ర్టానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామ శివారులో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం �
కూకట్పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్�