మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధంమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని స్థానికులు అన్నారు. వివరాలోకి వె
సూర్యాపేట జిల్లాలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్యచేశారు. శుక్రవారం రాత్రి ఆయనను సూ
పేయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్పూర్ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్నగర్లో అనిల్ కుమార్ (43) న�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ (28) అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన పది రోజుల తర్వాత బయటపడ్డ ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యవన్(23) అనే యువకుడిని ఎనిమిది మంది బైక్లపై వచ్చి నడిరోడ్డుపై నరికి చంపారు.
ఓ వంట మనిషి దారుణ హత్య గురయ్యాడు. సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం....కర్ణాటక రాష్ర్టానికి చెందిన శంకర్ (55) భరత్నగర్లో ఉంటూ స్థానిక మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓ ఉడిపి �