ఆటో కిరాయి రూ.300 విషయంలో ఓ ఆటో డ్రైవర్ను ఇద్దరు బిహార్ రాష్ర్టానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామ శివారులో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం �
కూకట్పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్�
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి పరిధి వడ్డేపల్లి ఎంక్లేవ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
‘తన కుమారుడు తేజేశ్వర్ను కోడలు ఐశ్వర్య మాయమాటలతో నమ్మించింది.. నిశ్చితార్థమైన తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నాం. వివాహానికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.. విషయం తెలుసు
Hyderabad | ఓ యువతిని వన్సైడ్ లవ్ చేశాడు... పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగించాడు.. వారు నిరాకరిం చి.. యువతికి ఆరో యువకుడితో పెండ్లి జరిపించారు. దీనిపై కక్షపెంచుకున్న లవర్..
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తమ కుటుంబానికి చేతబడి చేయించాడన్న అపోహతో ఓ యువకుడిని నడిరోడ్డుపైన దారుణంగా హత్య చేశారు. ఫలక్నుమాలో జరిగిన ఈ ఘటనపై ఏసీపీ ఎంఏ జావీద్, ఇన్సెక్టర్ ఆదిరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువుతండాకు చెందిన హరిసింగ్(50)కు తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిల�
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివగంగ కాలనీలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తి అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నింది�
ఛత్తీస్గఢ్లో ఓ పరిశోధక జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూ, ఎన్డీటీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ఇటీవల బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలీ రోడ్డు ప్�
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ వ్యాపారి దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్ధవీడు �