Brutally murdered | కామారెడ్డి జిల్లా( Kamareddy district) సదాశివనగర్ మండలంలోని భూపంల్లి శివారులో ఓ యువతి దారుణ హత్య(Brutally murdered)కు గురైంది. సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 16 నుంచి 20 ఏండ్ల వయ�
పాత కక్షలతో ఓ యువకుడిని బండరాళ్లతో మోది రౌడీషీటర్ హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు కథనం మేరకు.. బాపూనగర్కు
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. పట్టణంలోని 9వవార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన అతడిపై దుండగులు క
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62),
ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్
మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగవ్వ (45)
చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం (43) దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం వేకువజామున వాకింగ్ వెళ్లిన జడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి మారణాయుధాలతో దాడి చేశారు.
జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్లశాఖ) హేమంత్ కుమార్ లోహియా (57) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఆయన గొంతు కోసి చంపినట్టు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్�
హైదరాబాద్ : ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల జిల్లా కూకట్పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో గుర్తు తెలియని దుండగుల
యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా పొడిచిచంపారు. ఈ విషాదకర సంఘటన కౌడిపల్లి (దాబా)పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతు
ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీలోని ఓ హోటల్ రిసెప్షన్ వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.
కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
కొత్తూరు, మే10 : బండారాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణఃగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్�