నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రె�
కోనరావుపేట: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన ఏనుగుల నారాయణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్
Crime news | జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గణపురం మండలం మైలారం తండాలో చోటు చేసుకుంది. మైలారానికి చెందిన చాపర బోయిన శివ కుమార్(44) బుధవారం రాత్రి ఇంట్లో నుంచ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ను గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గోదావరిఖని పరిధి గంగానగర్లో చోటు చేసుకుంది.
brutally murdered | వైకుంఠధామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ వైకుంఠధామంలో గుర్తుతెలియని యువకుడు హత్యకు గ�
మీసేవ ఆపరేటర్ దారుణహత్య పెద్దపల్లి జిల్లా రామగుండంలో కలకలం జ్యోతినగర్, నవంబర్ 27: పెద్దపల్లి జిల్లా రామగుండంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగ
ఖానాపూర్రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూ�
Crime news | జిల్లాలోని మాక్లుర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సగానికి పైగా కాలిన మృతదేహం కనిపించడంతో కొంతమంది రైతులు పో
ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య అన్న కుటుంబాన్ని చంపిన తమ్ముడు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కారణం వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ) : వరంగల్లోని ఎల్బీనగర్లో బుధవారం దారుణం జరిగింది. ఆర్థిక లావ�
యువకుడి దారుణ హత్య | నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామాని�
జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జనగామ రూరల్ సీఐ బాలాజీ వర ప్రసాద్, మృతుడి సోదరుడు సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల�