అన్నదమ్ము ల మధ్య భూ పంచాయితీ విషయంలో మధ్యవర్తుల జోక్యాన్ని జీర్ణించుకోలేని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసు�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో వేలాది ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చినా.. నల్లమల అడవిలో ఇప్పటివరకు 800 ఎకరాలు కబ్జాపాలైందని ఫారెస్టు డివిజినల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఫారెస్టు అధికారులపై జరిగిన దాడికి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నా ఫారెస్టు అధికారులు, సిబ్బంద
పాఠ్యపుస్తకాలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 9వ
మొంథా ఉమ్మడి జిల్లాను వణికించింది.. తుఫాను దాటికి దాదాపు 30 మండలాల్లో పంట నష్టం సంభవించింది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 33 వేలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్న ట్లు అ�
ఆకలితో అలమటిస్తున్నామని, వెంటనే వంట వారిని నియమించాలని గురుకుల విద్యార్థినులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని బాలికలు ధర్నాకు దిగారు.
ప్రియుడి మోజులో పడి ఓ భార్య భర్తను హత్య చేయించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెం�
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�
ఓట్ల కోసం తమను ప్రలోభాలకు గురిచేయొద్దంటూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులకు రెండు గ్రామాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.