తండ్రి సమక్షం లో కాల్వలో ఈత నేర్చుకుంటున్న బాలుడు తాను కట్టుకు న్న ట్యూబ్ ఉడిపోవడంతో నీట మునిగి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ప్రధాన కా
మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
ఓ వ్యవసాయాధికారి రైతుభరోసా నిధులను స్వాహా చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ రైతు కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది.
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సత్వరం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాగర్కర్నూల్తోపాటు ఖమ్మం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారో�
నాగర్కర్నూల్ జిల్లాలో మక్కలు పండించిన రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం కారణంగా జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు మక్కలతో ని
వడ దెబ్బకు ఇద్దరు మృతి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వేర్వు రు ఘటనలో చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో తాడూ రు మండలంలో యంగంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఆంజనేయులు(42) ప్రైవేట్గా ఎలక్ట్రిషియన�
కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో సంచలనం సృష్టించిన రుద్రాక్షల మహేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప�
నాగర్కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక-మన వాహ నం ఆన్లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�