రైతు బతికుండగానే.. మృతి చెందినట్టు చూపించి.. అతడి పేర ఉన్న రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇతరులు తమ పేరిట పట్టా మార్పిడి చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది.
AR Constable Died | సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానిక
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం సీజన్లో 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈసారి 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అం�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం గ్రామ శివారులోని తాటికుంట సమీపంలో భూమి కబ్జాకు గురైందంటూ రెవె న్యూ అధికారులు శనివారం భూ సర్వే పనులు చేపట్టారు. పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క బస్తాల చోరీ స్థానికం గా కలకలం రేపింది. యార్డులో అమ్మడానికి పేద రైతు 107 సంచుల మక్క ధాన్యం తీసుకురాగా రాత్రికి రాత్రే మా యంకావడంపై రైతులు ఆందో
‘ధాన్యం కొనాలంటే రైతులు అధికారుల, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా?. ధాన్యం కొనాలని ధైర్యంగా అడిగితే కేసులు నమోదు చేస్తారేమోనని రైతులు భయపడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప
నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 20 తేదీ నుంచి స్లాట్లు బ�
ఓ వైపు భానుడి భగభగలు కొనసాగుతున్నా.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. చేతిలో పారలు, తట్టలతో చెమటోడుస్తున్న ఉపాధి కూలీల స�
మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కజొన్నను కొనుగోలు చేసినా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్త్తూ సోమవారం అచ్చంప�