కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో సంచలనం సృష్టించిన రుద్రాక్షల మహేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప�
నాగర్కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక-మన వాహ నం ఆన్లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�
గుడిపల్లి రిజర్వార్ నింపి పంట పొలాలకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ �
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనను నిరసిస్తూ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన రజక సంఘాల జేఏసీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్, నర్సింహులు, �
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసికందు హత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకొని తమకు ప్రాణరక్షణ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బాధితులతో కలిసి గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో పిటి
నాగర్కర్నూల్ జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని గర్భానికి కారణం బాలుడు కాదని, బంధువు అని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు.