Lathi Charge | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫోన్ టాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల ఊరేగింపులతో పాటు పల్లెలు దద్దరిల్లాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటయ్య (55)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇద్�
ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
విద్యుదాఘాతం తో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇంద్రకల్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభం తీ�
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేశ్, కవిత దంపతులకు 2024 డిసెంబర్లో లక్షిత జన్మించింది. నెలలుగడిచినా పాప ఎదుగుదల లేకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చూపించగా.. పాపకు �
ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆపాలని గ్రామసభలో తీర్మానం చేసినట్టు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ సీతారాంరెడ్డి తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యాటకులకు పెద్దపులి కనువిందు చేసింది. ఫరహాబాద్ చౌరస్తా నుంచి జంగల్ సఫారీకి వెళ్తున్న సందర్శకుల వాహనానికి ‘క్వీన్ ఆఫ్ నవాబ్ బ�
కుటుంబ పోషణ భారం గా మారడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నిం చింది. తల్లీకూతురు మరణించగా, కొడుకు చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఎన్నికల కోసం వచ్చిన సిబ్బంది రిసెప్షన్ సెంటర్ వద్ద ఎన్నికల సామగ్రిని అందజేసిన అనంతరం ఆదివారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు.