నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
నకిలీ డీఏపీ పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం ఆకునెల్లికుదురులో నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ ఆధ్వర్యంలో
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌస్లో మోటర్ వెట్న్క్రు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద లిఫ్ట్
శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పంపించి ప్రాణాలపైకి తెచ్చుకోమని, నూతన పాఠశాలను నిర్మిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాప�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలల
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. పక్క గ్రామంలో పీర్ల పండుగను చూసి తిరిగి గ్రామానికి బైక్పై వస్తున్న యాదయ్య(50)ను గుర్తు తెలియని వ్యక్�
తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విలేకర�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.
రైతు బతికుండగానే.. మృతి చెందినట్టు చూపించి.. అతడి పేర ఉన్న రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇతరులు తమ పేరిట పట్టా మార్పిడి చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది.