ఓ వైపు భానుడి భగభగలు కొనసాగుతున్నా.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. చేతిలో పారలు, తట్టలతో చెమటోడుస్తున్న ఉపాధి కూలీల స�
మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కజొన్నను కొనుగోలు చేసినా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్త్తూ సోమవారం అచ్చంప�
ఎన్నికలకు ముందు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు సోమవారం ఆశ కార్యకర్తలు కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క�
ఓ భవనంపై నుంచి పడి చిన్నారి మృతి చెందగా.. మృతదేహాన్ని సంచిలో కుక్కి తరలించే యత్నం చేసిన అమానుష ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమ్రాబాద్ మండలం ఈగలపె�
జిలాల్లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న (జీఏడీ డిస్పెన్షనరీ) 19 ఆయూష్ సెంటర్లు ఉన్న నిరుపేదలకు వైద్యం అందడం లేదు. ఆస్వస్థత యోగా కేంద్రాలు అనారోగ్యానికి నిలయాలుగా మారాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్ న�
నాగర్కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవ
తండ్రి సమక్షం లో కాల్వలో ఈత నేర్చుకుంటున్న బాలుడు తాను కట్టుకు న్న ట్యూబ్ ఉడిపోవడంతో నీట మునిగి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ప్రధాన కా
మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
ఓ వ్యవసాయాధికారి రైతుభరోసా నిధులను స్వాహా చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ రైతు కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది.
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సత్వరం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాగర్కర్నూల్తోపాటు ఖమ్మం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారో�
నాగర్కర్నూల్ జిల్లాలో మక్కలు పండించిన రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం కారణంగా జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు మక్కలతో ని
వడ దెబ్బకు ఇద్దరు మృతి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వేర్వు రు ఘటనలో చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో తాడూ రు మండలంలో యంగంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఆంజనేయులు(42) ప్రైవేట్గా ఎలక్ట్రిషియన�