ప్రియుడి మోజులో పడి ఓ భార్య భర్తను హత్య చేయించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెం�
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�
ఓట్ల కోసం తమను ప్రలోభాలకు గురిచేయొద్దంటూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులకు రెండు గ్రామాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రెండో రోజైన సోమవారం ఖాళీ బిందెలతో శ్రీశైలం-హైదరా�
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో నిర్వహించారు.
‘సీఎం రేవంత్రెడ్డికి ఒక్కరికే పండుగనా.. మాకు పండుగ లేదా.. మేము సకాలంలో ఇండ్లకు వెళ్లొద్దా? అంటూ పరిగి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ పూట గంటకు పైగా వాహనాలు నిలిపివేయడం ఏంట�
అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటలు నష్టపోయో ప్రమాదం ఏర్పడింది. మండలంలోని పోతెపల్లి గ్రామ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు 11వ సారి గండి పడిందని రైతులు తెలిపారు. ఇలా కాల్వలకు గండి పడ�
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు సెప్టెంబర్ 17 అని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధ�
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
BRSV Dharna | కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ శనివారం బీఆర్ఎస్వీ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్ద�