గతవారం రోజులుగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో హాట్ టాపిక్గా మారిన నకిలీ 500 నోట్ల వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎట్టకేలకు గురువారం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడం ఆయన నైజం.. నిరంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు.. అభివృద్ధే పరమావధిగా ప్రత్యేక దృష్టి సారించి.. తక్కువ సమయంలోనే అందరివాడిగా గుర్తింపు పొందారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిం�
విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ నెలపొడుపు సాహి�
చేస్తే ఆరు అప్పు.. చేయకుంటే మూడు అప్పు అనే నానుడి వ్యవసాయానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. వ్యయమే కాని సాయం కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులు జంకే పరిస్థితులు వచ్చాయి. వెట్టి కష్�
కాంగ్రెస్ అంటేనే కరువని, వారు సృష్టించిన ఎరువుల కొరతతో రాష్ట్రంలో రైతులు విలవిల్లాడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విమర్శించారు. నాగర్కర్నూల్లోని ఆయన నివాసంలో గురు�
వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేటలో రైతు కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యనందించాలనే ఉద్దేశంతో పేట జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నాగర్కర్నూల్�
నాగర్కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. బుధవారం నాగర్కర్నూల్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాలమూరు-రంగారెడ్డి లిప్ట్-1లో రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధి కృష్ణానది సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న పంప్హౌ�
నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
నకిలీ డీఏపీ పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం ఆకునెల్లికుదురులో నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ ఆధ్వర్యంలో
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌస్లో మోటర్ వెట్న్క్రు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద లిఫ్ట్
శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పంపించి ప్రాణాలపైకి తెచ్చుకోమని, నూతన పాఠశాలను నిర్మిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాప�