నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై దాడి ఘటనను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. నందిపేట మండల కేంద్రంలో డొంకేశ్వర్, నందిపేట్ మండలాల రజక ఐక్�
తమ కూతురు అరుదైన న్యూరోట్రాన్స్మీటర్ డిజార్డర్తో బాధపడుతుందని, ఎలాగైనా ఆదుకోవాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వేడుకున్నారు.
Kummera victims | జిల్లాలోని కుమ్మెర బాధితులకు అండగా నిలిచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణించిన విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిపాక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యా యి. గత 18వ తేదీన జరిగిన ఘర్షణలో పసికందు తీవ్రంగా
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రానున్నారు. మల్లన్న జాతరలో కాం�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చోటుచేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలోని బీసీ కులసంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరుపై, పోలీసుల ఉదాస�
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై జరిగిన దాడి ఘటనపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యు డు, సంఘం జాత�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుటుంబంపై దాడి జరుపగా రెండు నెలల శిశువు చనిపోయి మూడ్రోజులవుతున్నా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు న్యాయం చ�
నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూ డ పట్
నాగర్కర్నూల్ జిల్లా లో ఆ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం.. వారు శాసించిందే వినాల్సిందే.. ఓ మండల తాసీల్దార్ ఇచ్చిన అనుమతుల పేరుతో దుందుభీలో దోచేస్తున్న ఇసుక విలువ రోజుకు అక్షరాల రూ.20 లక్షలు.. అవును ఇది నిజమే.. �
Lathi Charge | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫోన్ టాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల ఊరేగింపులతో పాటు పల్లెలు దద్దరిల్లాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటయ్య (55)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇద్�