నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకోలు గ్రామానికి చెందిన కర్నాటి నిర్మల తన భర్త దామోదర్గౌడ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం �
Donation | నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనీపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి రాచూరు మాజీ ఎంపీటీసీ, యువ నాయకులు హరికిషన్ నాయక్ విరాళం అందజేశారు.
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట
Crops cultivate | పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Birthday celebrations | నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలను అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారు�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేడంతో బాధిత క�
నాగర్కర్నూల్ జిల్లా సిరుసనగండ్ల సమీపంలోని అయోధ్యనగర్లో ఇండ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్ ఫైర్ అయ్యారు. గడువు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా వారిని ర�
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం