ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎంపీ మల్లు రవిని స్థానికేతురుడుగా పేర్కొంటూ సొంత పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకోలు గ్రామానికి చెందిన కర్నాటి నిర్మల తన భర్త దామోదర్గౌడ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం �
Donation | నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనీపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి రాచూరు మాజీ ఎంపీటీసీ, యువ నాయకులు హరికిషన్ నాయక్ విరాళం అందజేశారు.
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట
Crops cultivate | పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Birthday celebrations | నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలను అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారు�