బీఆర్ఎస్ హయాంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారు�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేడంతో బాధిత క�
నాగర్కర్నూల్ జిల్లా సిరుసనగండ్ల సమీపంలోని అయోధ్యనగర్లో ఇండ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్ ఫైర్ అయ్యారు. గడువు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా వారిని ర�
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం
ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ విద్యార్థులు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో నిరసనకు దిగారు. గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుక�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగు నీళ్లకోసం ఫీట్లు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. నల్లాల ద్వారా నీళ్లు సరఫరా కాకపోవడంతో మధ�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని ఫర్హాబాద్ గుండం సమీపంలో మంగళవారం సఫారీ యాత్రికులకు మరోసారి పెద్దపులి కనిపించింది. ఏటీఆర్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పె
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మంతటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం సాయంత్ర�