నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైనట్టు తెలిసి
Dead Body | నాగర్ కర్నూల్ (Nagarkurnool District) జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామ సమీపంలోని కేఎన్ఐ కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాం ఆదివారం లభ్యమైంది.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉన్న అంబులెన్స్ దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గతంలో పాలెం దవాఖాన పరిధిలోని ప్రాంతాల్లో వృద్ధుల ఆరోగ్య పర్యవేక్షణ కో�
చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసి�
ప్రజల తరఫున శాసన సభలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం అవివేకమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పె�
బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా యాసంగిలో ప్రభుత్వం కేఎల్ఐ ద్వారా సాగునీరు సరఫరా చేస్తుందని పంటలు వేసిన రైతులను నిరాశే మిగిలింది. దాదాపు రెండు నె లలుగా కాల్వల్లో నీరు రాకపోవడంతో వెల్దండ మండలంలో రైతులు వేస�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
పాడి రైతులు కన్నెర్ర చేశారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు సోమవారం హైదర�
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి �
Singireddi Niranjan Reddy | బీఆర్ఎస్ కార్యకర్త గొల్ల మొగిలి కూతురి పెళ్లి పతానం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై పెళ్లికూతురును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లిక
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొని రావడానికి అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ను కట్ చేయాలనే విషయంపై సర్కార్కు, జేపీ కంపెనీ ప్రతినిధులకు మధ్య పొంతన కుదరలేదన్న వార్తలు సోషల్ మీ
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సమీపంలో ఉమమాహేశ్వర రిజర్వాయర్ పనులను ప్రారంభించడంపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులపై రైతుల�