అసలే వేసవి.. ఓ పక్క మండే ఎండలు.. మరో పక్క తాగునీటి కోసం గిరిజనులు అ నేక అవస్థలు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారంతండాలో శుక్రవారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో గిరిజన మహిళలు రోడ్�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఆరుగురి కోసం 58 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నా వారి ఆనవాళ్లు �
నాగర్కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస�
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని కుందార తండాలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి.
సాహసోపేతమై దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు వేళైంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలోని లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది.
ఉమామహేశ్వర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అనంతవరం శివారులో రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రాజెక్టు నిర్మాణ సర్వే పనులను ప్రారంభించడానికి వచ్చిన అధికారు�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గులాబీ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
Sitarama Kalyanam | శ్రీరామనవమి ఉత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అంగరంగ వ�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలం నుంచి సొరంగం లోపలికి వంద మీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడంతో మట్టి తొలగింపు
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని బాలాజీ రైస్ మిల్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సా యంత్రం దాడులు చేశారు. దాదాపు 320 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకు డు, �