మిసెస్ ఇండియాగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన సూదిని సుష్మారెడ్డి నిలిచారు. 2025 సంవత్సరానికి గాను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న�
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలికి సర్జరీ చేస్తామని చెప్పి థియేటర్కు తీసుకెళ్లిన గాంధీ వైద్యశాల సిబ్బంది.. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే పట్టీ కట్టి సర్జరీ చేసినట్టు నమ్మించారని బాధిత మహిళ కు టుంబీకు
పత్తిని కొనుగోలు చేయడం లేదని కర్షకన్న కన్నెర్ర చేశాడు. నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టిం�
కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం మే రకు.. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెంది న ముష్టి రాములు (41), ఎల్లమ్మ దంపతులు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారం ఫారెస్టు భూముల్లో చెంచులకు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె స్టు సువర్ణ తెలిపారు. బుధవారం ఎ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రె�
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు విడుతలుగా రూ.2 లక్షలలోపు ర�
కేఎల్ఐ డీ-82 క్వాలకు గండీ గండం పట్టుకున్నది. అధి కారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే దా దాపు పదిసార్లు గండి పడింది. మండలం లోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మళ్లీ గండి పడిం ది. ఆదివారం తెల్లవార�
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నిందితుడిగా తేలిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీ ఎం పదవికి అనర్హుడని, అబద్ధపు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్రెడ్�
ఎన్నో పో రాటాలు చేసి.. చావు అంచుల దాకా వెళ్లి తె లంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ వంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ నాగర్కర్�
సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అటు�
మా ఇంటి పెద్దకొడుకు కేసీఆర్ దిగిపోయాక మాకు పింఛన్లు సరి గ్గా రావడంలేదని వృద్ధులు వాపోతున్నారు. గ తంలో ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్లు వచ్చేవని.. ఇప్పుడు నెలాఖరు వచ్చినా పింఛన్లు రావడంలేదని వృద్ధులు ఆ