అప్పుల బాధలు భరించలేక మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలస్వామి, వెంకటమ్మ దంపతులు. వీరి క�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీరు పా రించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. పీ ఆర్ఎల్ఐ
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�
‘చేపా.. చేపా ఎందుకు పెరగలేదంటే.. నాకు తెలియదు చేపలు పట్టే మత్స్యకారులను అడుగు.. చేపా.. చేపా.. ఎందుకు సన్నగా ఉన్నావంటే నాకు తెలియదు.. నాకు తిండి పెట్టని గుత్తేదారుడిని అ డుగు.. చేపా.. చేపా ఎందుకు తక్కు వ పరిమాణంలో �
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం సింగారం గ్రామానికి చెందిన రైతు శక్కునాయక్ తన పంటకు కరెంటు సక్రమంగా అందడం లేద ని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్కు బుధవారం తాళం వేశాడు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంనకు చెందిన రైతు రాత్లావత్ శక్రునాయక్కు రెండెకరాల పొలం ఉన్నది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నాలుగెకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. లోవోల్టేజీతో మోటర్ నడ
ప్రాజెక్టుల పనుల్లో అవినీతికి పాల్పడుతున్న మేఘా సంస్థను వెంటనే సీజ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మీ
పంటకు సరిపోను కరెంట్ సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి తాళం వేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక రైతుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం సి�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విల�
దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. అమ్రాబాద్ మండలం తిర్మాలాపూర్(Thirmalapur) గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనంలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ
అథ్లెటిక్స్ పోటీలో నాగర్కర్నూల్ జిల్లా వాసి ప్రతిభ చాటాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు)లో జరుగుతున్న 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలంలో ముగ్గురు విద్యార్థులకు ఎస్సై జగన్మోహన్ శిరోముండనం చేయించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీ.. ప్రజారవాణా పేరిట సేవ చేస్తున్న సంస్థగా పేరు గడించింది. అలాంటి సంస్థ దసరా సందర్భంగా అదనపు చార్జీలతో పేదల జేబులకు చిల్లులు పెడుతున్నది. ముఖ్యంగా నాగర్కర్నూల్, కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ రూట్