బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జ�
కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-మర్రిపల్లి మధ్య బైపాస్ నిర్మాణంలో అడ్డంగా ఉన్న 29 ఇండ్లను మంగళవారం అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు ఇండ్లపైకి రావడంతో.. బాధ
అనుమానాస్పదంగా మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని మహదేవునిపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవునిపేటకు చెందిన యాదమ్మ(55)కు కరుణాకర్, పరమేశ్ ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్�
జడ్చర్లలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జడ్చర్లలోని జాతీయ రహదారి చివరలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం ఢీకొన్న ఘట�
పల్లీకి మద్దతు ధర దక్కకపోవడంతో కడుపు మండిన రైతులు సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. మార్కెట్ సెక్రటరీతోపాటు చైర్పర్సన్ భర్తపైనా దాడికి దిగారు.
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందు భీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అక్కడి చేరుకున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసులతో సైతం
మిసెస్ ఇండియాగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన సూదిని సుష్మారెడ్డి నిలిచారు. 2025 సంవత్సరానికి గాను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న�
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలికి సర్జరీ చేస్తామని చెప్పి థియేటర్కు తీసుకెళ్లిన గాంధీ వైద్యశాల సిబ్బంది.. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే పట్టీ కట్టి సర్జరీ చేసినట్టు నమ్మించారని బాధిత మహిళ కు టుంబీకు
పత్తిని కొనుగోలు చేయడం లేదని కర్షకన్న కన్నెర్ర చేశాడు. నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టిం�
కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం మే రకు.. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెంది న ముష్టి రాములు (41), ఎల్లమ్మ దంపతులు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారం ఫారెస్టు భూముల్లో చెంచులకు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె స్టు సువర్ణ తెలిపారు. బుధవారం ఎ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రె�