రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విల�
దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. అమ్రాబాద్ మండలం తిర్మాలాపూర్(Thirmalapur) గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనంలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ
అథ్లెటిక్స్ పోటీలో నాగర్కర్నూల్ జిల్లా వాసి ప్రతిభ చాటాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు)లో జరుగుతున్న 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలంలో ముగ్గురు విద్యార్థులకు ఎస్సై జగన్మోహన్ శిరోముండనం చేయించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీ.. ప్రజారవాణా పేరిట సేవ చేస్తున్న సంస్థగా పేరు గడించింది. అలాంటి సంస్థ దసరా సందర్భంగా అదనపు చార్జీలతో పేదల జేబులకు చిల్లులు పెడుతున్నది. ముఖ్యంగా నాగర్కర్నూల్, కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ రూట్
విద్యుత్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 166 మందికి పండుగపూట బదిలీలు కాగా.. సోమవారం ఏడీ, ఏఈ, డీఈలకు స్థానచలనం జరిగింది. ఇందులో కొందరికి పదోన్నతులు వరించాయి.
పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ �
జిల్లాలో డీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని ఆరుగురు అభ్యర్థులు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి పేదలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్లతో వారి ఇండ్లనే కూలదోయడమే ప్రజాపాలనగా కాంగ్ర�
నాగర్కర్నూల్ జిల్లాలోని ఏటీఆర్ (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. దాదాపు 2,611 చదరపు కి లోమీటర్ల మేర అడవి విస్తరించి ఉన్నది. 1,983 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర
ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు (240 మంది మహిళలు) శుక్రవారం నాగర్కర్నూ�
నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్గ్రౌండ్లో శుక్రవారం డ్యూటీమీట్ నిర్వహించారు. డాగ్స్ స్కాడ్స్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీమీట్-2024 నిర్వహించినట్లు