విద్యుత్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 166 మందికి పండుగపూట బదిలీలు కాగా.. సోమవారం ఏడీ, ఏఈ, డీఈలకు స్థానచలనం జరిగింది. ఇందులో కొందరికి పదోన్నతులు వరించాయి.
పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ �
జిల్లాలో డీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని ఆరుగురు అభ్యర్థులు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి పేదలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్లతో వారి ఇండ్లనే కూలదోయడమే ప్రజాపాలనగా కాంగ్ర�
నాగర్కర్నూల్ జిల్లాలోని ఏటీఆర్ (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. దాదాపు 2,611 చదరపు కి లోమీటర్ల మేర అడవి విస్తరించి ఉన్నది. 1,983 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర
ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు (240 మంది మహిళలు) శుక్రవారం నాగర్కర్నూ�
నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్గ్రౌండ్లో శుక్రవారం డ్యూటీమీట్ నిర్వహించారు. డాగ్స్ స్కాడ్స్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీమీట్-2024 నిర్వహించినట్లు
నాగర్కర్నూల్ జిల్లాలో ధాన్యం తరలించేందుకు కలెక్టరేట్లో చేపట్టిన టెండర్ల ప్రక్రియలో ఘర్షణ నెలకొన్నది. ఒకే వర్గం వారికి టెండర్లు దక్కాలన్న పన్నాగంలో భాగంగా ఆఫ్లైన్ టెండర్లు వేసే వారిని అడ్డుకోవడం
హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసుల కళ్లుగప్పి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా.. మహబూబ్నగర్ ఎక్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్ఎల్ఐ)లో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్హౌస్ నీట మునిగింది. కాగా, ఈ మునకకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే పంప్
Student commits suicide | నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలిం చాడని ఓ పన్నేండ్ల బాలుడు (Seventh class student) అత్మహత్య(Commits suicide)చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్
భూమిలో తనకు రావాల్సిన వాటాను తన్నదమ్ములు తక్కువగా ఇచ్చారన్న మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్లో చోటుచేసుకుంది. రాజాపూర్కు చెందిన రేక�
గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా వీటి బెడద తీవ్రమైంది. ఇండ్ల నుంచి వీధిల్లోకి రావాలన్నా తడబాటే.. బైక్పై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా
నిత్య జీవన విధానాల నుంచే పాటలు వస్తాయని, ప్రముఖ కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ని సింగిల్విండో సమావేశపు హాల్లో నెలపొడుపు సాహిత్య స�