సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం న�
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని జాఫర్ మైదానంలో ఆదివారం మార్నింగ్వాక్లో భాగంగా క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్తో �
ఈ నెల 16న నాగర్కర్నూల్ జిల్లాలో 507 ఎంసీహెచ్ కిట్లు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘పేరు మార్పు సరే.. కిట్ల సరఫరా ఏది?’ అనే శీర్షికతో ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై సంస్థ �
కనిపెంచిన కూతురును కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కొత్తకుంటపల్లికి చెందిన తగిలి తిరుపతయ్య
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను అతి సూక్ష్మ ఆకృతిలో తీర్చిదిద్దారు.
మారుమూల గ్రామాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్పాండే తెలిపా రు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని సల్�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద రఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28 నుంచి అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అధికారులు ప్ర జల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. చా లా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. పెద్దకొత్తపల్లి-కొల్లాపూర్ మధ్య ఆదివారం ఉదయం నుంచి 8గంటల వరకు రో డ్లను మంచుదుప్పటి క
పేదలకు సాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణలో నల్లమల అడవుల సమీపంలోని నాగర్కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హైస్కూల్లో బ్రహ్మగిరి
Toofan vehicle | అదుపుతప్పి తుఫాను వాహనం(Toofan vehicle )ప్రమాదవశాత్తు నాగర్ కర్నూల్(Nagarkurnool) కేసరి సముద్రం చెరువు(Pond)లోకి దూసుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో స్థానిక పీహ
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్