నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్
అనుమతి లేకుండా కొందరు రైడర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లగా అటవీ అధికారులు గుర్తించి జరిమానా విధించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో చోటుచేసుకున్నది. మద
నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. జిల్లాకు మరో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీంకు ప్రభుత్వం రూ.1,534 కోట్ల నిధుల�
రాష్ట్రంలోని చెరువుల్లో మొసళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 400 చెరువుల్లో చేపలతోపాటు మొసళ్లు పెరుగుతున్నాయి.
Saleswaram jatara | చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది.
Show cause notices | విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు( Show cause notices) జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది.
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార(న్యూట్రిషన్) కిట్ అందిస్తున్నది. రక్తహ�
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకున్నది. మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్లో మంగళవారం అడవి అగ్నికి ఆహుతైంది. అక్కమహాదేవి, బిళం, వటువర్లప�
చంద్రకళ..! కష్టాలు చుట్టుముట్టినవారికి ఆమె ఓ రోల్ మాడల్. ఓ వైపు మంచానపడ్డ భర్తను సాకుతూ.. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన స్ఫూర్తి కెరటం. ఆమెది నలమల అటవీ ప్రాంతంలోని నాగర్కర్న�
పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన మహిళ కొల్లాపూర్, ఆగస్టు 22 : గిరిజన తండాల అభివృద్ధికి అ న్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్రెడ్డి స్పష్టం చే�
తెలకపల్లి , ఆగస్టు 22: ప్రతిఒక్కరూ జాతీయ భావం కలిగి ఉండాలని సీఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజమహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీఎల్ఆర్ విద్యా సంస్థల్లో సోమవారం ఏర్పాటు చేసిన వజ్రోత్సవ�