వైద్యసేవలు విస్తరించడం కోసం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ భవనం కూల్చి రూ.3 కోట్లతో కొత్త దవాఖానను నిర్మిస్తామని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులతో పాఠశాలలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు ఎ
సమైక్య పాలనలో నాగర్కర్నూల్ ప్రాంతం వలసలకు మారుపేరుగా నిలిచింది. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును ఆశగా చూపించి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలకులు ఓట్లు దండుకుంటూ కాలం గడిపారు. 1984లో ప్రాజెక్టు రూపకల్పనపై చర్చ జరి�
తెలంగాణ వరి కొనుగోళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రి పీయూష్ గోయల్ వైఖరిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. పంజాబ్లో వరిని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం న�
మన ఊరు- మన బడి’కి అడుగులు వేగవంతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలోన�
చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ప్రతిభ చాటాడు. పస్పుల లక్ష్మయ్య, గాయత్రి దంపతుల కుమారుడు హరిప్రసాద్ నాలుగో చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో జాతీయస్థాయిలో
చెంచుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా అ చ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని అప్పాపూర్ చెంచుపెంటలో శనివారం గవర్నర్ పర్యటించారు.
ఎండా కాలం ప్రారంభంలోనే ధరల మంటలు భగ్గుమన్నాయి. ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’..ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సామాన్యుల నెత్తిపై బీజేపీ ప్రభుత్వం ధరల పిడుగు వేసింది.
ఖాకీ డ్రస్సు వేసుకోవడమంటే కొందరికి మహాక్రేజ్. పోలీసు కావాలని కొందరు చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. అలాంటి కలలు త్వరలో సాకారం కానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడ�
పేదోడి ఆపిల్గా పిలిచే జామకు విశిష్ట స్థానం ఉన్నది. ఈ పండులో అధికంగా లభిం చే విటమిన్ ‘సి’ ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు జామ పండు, ఆకు రసం ఆరోగ్య ప్ర దాయినిగా పనిచేస్తుంది.
విద్యార్థులు శాస్త్రీయ దృక్ప థాన్ని పెంపొందించుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల స్థాయి వైజ్ఞానిక ప్రతిభ పరీక్షను ఎమ్మార్సీలో నిర్వహించారు.