కనిపెంచిన కూతురును కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కొత్తకుంటపల్లికి చెందిన తగిలి తిరుపతయ్య
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను అతి సూక్ష్మ ఆకృతిలో తీర్చిదిద్దారు.
మారుమూల గ్రామాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్పాండే తెలిపా రు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని సల్�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద రఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28 నుంచి అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అధికారులు ప్ర జల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. చా లా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. పెద్దకొత్తపల్లి-కొల్లాపూర్ మధ్య ఆదివారం ఉదయం నుంచి 8గంటల వరకు రో డ్లను మంచుదుప్పటి క
పేదలకు సాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణలో నల్లమల అడవుల సమీపంలోని నాగర్కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హైస్కూల్లో బ్రహ్మగిరి
Toofan vehicle | అదుపుతప్పి తుఫాను వాహనం(Toofan vehicle )ప్రమాదవశాత్తు నాగర్ కర్నూల్(Nagarkurnool) కేసరి సముద్రం చెరువు(Pond)లోకి దూసుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో స్థానిక పీహ
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్
Telangana | ఏదైనా ఊర్లోని మనుషులకు వివిధ పేర్లు ఉంటాయి..ఒకటే పేరు ఇద్దరు, ముగ్గురికి ఉండడం తక్కువగా చూస్తుంటాం.. అయితే కోడేరు మండలం జనుంపల్లి మాత్రం ఇందుకు విరుద్ధం.. ఈ పల్లెలో అందరి పేర్లు గ్రామ దేవత నామకరణంతో ఉం�
వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పర�
అతనొక చెంచు పెద్ద. అనేక యుద్ధాలలో ఆరితేరినట్టు ఉన్నాడు. నల్లమల అడవిలోని ఊడలమర్రిని తలపిస్తున్నాడు. ఇప్పటివాడా?చాలా ఎన్నికలు చూశాడు. అనేకమంది పాలకులను గమనించాడు. పేదల కోసం ఎవరూ ఏమీ చేయలేదనే నిశ్చితాభిప్ర