Telangana | ఏదైనా ఊర్లోని మనుషులకు వివిధ పేర్లు ఉంటాయి..ఒకటే పేరు ఇద్దరు, ముగ్గురికి ఉండడం తక్కువగా చూస్తుంటాం.. అయితే కోడేరు మండలం జనుంపల్లి మాత్రం ఇందుకు విరుద్ధం.. ఈ పల్లెలో అందరి పేర్లు గ్రామ దేవత నామకరణంతో ఉం�
వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పర�
అతనొక చెంచు పెద్ద. అనేక యుద్ధాలలో ఆరితేరినట్టు ఉన్నాడు. నల్లమల అడవిలోని ఊడలమర్రిని తలపిస్తున్నాడు. ఇప్పటివాడా?చాలా ఎన్నికలు చూశాడు. అనేకమంది పాలకులను గమనించాడు. పేదల కోసం ఎవరూ ఏమీ చేయలేదనే నిశ్చితాభిప్ర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్
అనుమతి లేకుండా కొందరు రైడర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లగా అటవీ అధికారులు గుర్తించి జరిమానా విధించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో చోటుచేసుకున్నది. మద
నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. జిల్లాకు మరో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీంకు ప్రభుత్వం రూ.1,534 కోట్ల నిధుల�
రాష్ట్రంలోని చెరువుల్లో మొసళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 400 చెరువుల్లో చేపలతోపాటు మొసళ్లు పెరుగుతున్నాయి.
Saleswaram jatara | చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది.
Show cause notices | విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు( Show cause notices) జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది.
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార(న్యూట్రిషన్) కిట్ అందిస్తున్నది. రక్తహ�
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకున్నది. మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్లో మంగళవారం అడవి అగ్నికి ఆహుతైంది. అక్కమహాదేవి, బిళం, వటువర్లప�