ఉమామహేశ్వర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అనంతవరం శివారులో రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రాజెక్టు నిర్మాణ సర్వే పనులను ప్రారంభించడానికి వచ్చిన అధికారు�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గులాబీ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
Sitarama Kalyanam | శ్రీరామనవమి ఉత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అంగరంగ వ�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలం నుంచి సొరంగం లోపలికి వంద మీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడంతో మట్టి తొలగింపు
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని బాలాజీ రైస్ మిల్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సా యంత్రం దాడులు చేశారు. దాదాపు 320 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకు డు, �
మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో మహిళపై సామూహిక లైంగికదాడి జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వైభవ్ రఘునా
IG Satyanarayana | నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool district) లోని ఊర్కొండపేట (Urkondapeta) కు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను మూడు గంటలపాటు హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తప�
తండ్రి చనిపోయి న బాధను దిగమింగి పదో తరగతి విద్యార్థి పరీక్ష రాసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన హే మంత్నాయక్ తండ్రి ల క్యానాయక్ గురువారం రాత్
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడుతూ వేధింపులకు గురిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన దళిత పేద రైతు పంబ రాములమ్మ భర్త లక్ష్మయ్య పేరిట మొత్తం 2.38 ఎకరాల భూమి ఉన్నది. పాస్బుక్ నెంబర్ టి03030080496 ప్రకారం సర్వే నెం.392అలో 9 గుంటలు, 393అలో 7 గ