నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తీరు కంచె చేను మేసిన వైనంలా ఉందని నడిగడ్డ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మీడియాతో మాట్లాడా
Athletics | హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటి పతకాలను సాధించారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోగుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కరువయ్యాయి. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్లో పలు విషయాలు వెలుగు చూశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో అనుకోని అతిథి కనిపించింది. నల్లమల ప్రాంతంలో ఫరహాబాద్ చెక్పోస్టు నుంచి కిలోమీటరు దూరంలో అప్పాపూర్-ఫరహాబాద్ వ్యూపాయింట్కు వె ళ్లే దారిలో అరణ్యవీరుడు అడవ
అమాయక చెంచులను కొందరు కాంగ్రెస్ నేతలు, చెంచు నాయకులు మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివాసీ చెంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా
Nagarkurnool | ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో 2024
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం ఉదయం సఫారీకి వెళ్లిన యాత్రికులకు ఫరహాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో ఓ పెద్దపులి కని
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరులో ఈ నెల 18న ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను చెరువు బలి తీసుకున్న ఘటన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. వేసవి సెలవు లు ఇచ్చారనే ఆనందంలో పెద్దకొత్తపల్లి మండల కేం దానికి చెందిన
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం లో ఆయా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 3:30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుమ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ చేసిన నయవంచన మోసాన్ని, అబద్ధాల హామీలు, మోసం తీరును ఎండగట్టిన విధానాన్ని పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా