గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం
ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ విద్యార్థులు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో నిరసనకు దిగారు. గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుక�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగు నీళ్లకోసం ఫీట్లు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. నల్లాల ద్వారా నీళ్లు సరఫరా కాకపోవడంతో మధ�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని ఫర్హాబాద్ గుండం సమీపంలో మంగళవారం సఫారీ యాత్రికులకు మరోసారి పెద్దపులి కనిపించింది. ఏటీఆర్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పె
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మంతటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం సాయంత్ర�
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తీరు కంచె చేను మేసిన వైనంలా ఉందని నడిగడ్డ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మీడియాతో మాట్లాడా
Athletics | హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటి పతకాలను సాధించారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోగుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కరువయ్యాయి. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్లో పలు విషయాలు వెలుగు చూశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో అనుకోని అతిథి కనిపించింది. నల్లమల ప్రాంతంలో ఫరహాబాద్ చెక్పోస్టు నుంచి కిలోమీటరు దూరంలో అప్పాపూర్-ఫరహాబాద్ వ్యూపాయింట్కు వె ళ్లే దారిలో అరణ్యవీరుడు అడవ
అమాయక చెంచులను కొందరు కాంగ్రెస్ నేతలు, చెంచు నాయకులు మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివాసీ చెంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా