స్వామివారి బాలాలయంలో నిత్యపూజల సందడి శ్రీవారి ఖజానాకు రూ.20,72,602 ఆదాయం యాదాద్రి, సెప్టెంబర్ 4 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనాన
మన యాదాద్రి తుది మెరుగుల్లో యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి సిద్ధం చేసేలా పనులు వేగిరం అక్టోబర్ లేదా నవంబర్లో ముహూర్తం హస్తిన పర్యటనలో సూత్రప్రాయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి
దేశవ్యాప్తంగా అమలుకు కృషికేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ రామన్నపేట, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, ఆ కార్యక్రమాన్ని ప్రధా�
అధ్యక్షులతోపాటు సభ్యుల ఎన్నికటీఆర్ఎస్ అనుబంధ కమిటీలూ ఏర్పాటు ఆలేరు రూరల్, సెప్టెంబర్ 3 : మండలంలోని టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక శుక్రవారం నిర్వహించినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీన�
తీరొక్క పువ్వుల్లా బతుకమ్మ చీరెలు26 డిజైన్లు.. 816 రంగుల్లో తయారీజిల్లావ్యాప్తంగా 2.80 లక్షల మంది అర్హులుఇప్పటికే జిల్లాకు చేరుకున్నవి 83 వేల చీరెలుఆడబిడ్డలకు పండుగ కానుకగా అందిస్తున్న సీఎం కేసీఆర్త్వరలోనే
ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నలుగురు ఎంపిక చౌటుప్పల్ రూరల్, తిరుమలగిరి, హాలియా, సెప్టెంబర్ 3 : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో అందించనున్న అవార్డులకు ఉమ్మడి నల్లగొండ జిల్ల
వాడవాడన గులాబీ రెపరెపలు వీధులన్నీ గులాబీమయం ఉత్సహంగా పాల్గొన్న శ్రేణులు యాదాద్రి, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ జెండా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడల్లో గులాబీ శ్రేణు లు సంబురాలు జరుపుకున్నారు
నాలుగోరోజు ఫలించిన గాలింపు చర్యలు రాజాపేట, సెప్టెంబర్ 2 : భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన హిమ బిందు మృతదే హం నాలుగోరోజు ల భ్యమయ్యింది. ఈ సం ఘటనలో ఇద్దర�
యాదాద్రిలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఆకట్టుకున్న ఉట్లోత్సవం స్వామివారికి ప్రత్యేక పూజల కోలాహలం శ్రీవారి ఖజానాకు రూ.12,99,075 ఆదాయం యాదాద్రీశుడి హుండీ లెక్కింపు 22 రోజుల ఆదాయం రూ.1,20,27,394 యాదాద్రి, సెప్టెంబర్2: �
దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చారితాత్మకం. ఇటువంటి అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో నవశకానికి నాంది పలికారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగ
గల్లీగల్లీల్లో ఉత్సాహంగా జెండా పండుగ గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ నాయకులు ఊరూవాడ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. జిల్లా కేంద్రాల నుంచి మూరుమూల పల్లెల వరకూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఓ వైపు ఢిల్లీలో పార్ట�
భువనగిరి కలెక్టరేట్./చౌటుప్పల్/రామన్నపేట : జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి యాదాద్రి లక్ష్మీనరసిం�
రాజాపేట: భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన హిమ బిందు మృతదేహం నాలుగోరోజుల తర్వాత ల భ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చి�