యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయ�
బీబీనగర్, సెప్టెంబర్ 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక జోరుగా కొనసాగుతున్నది. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో బట్టుగూడెం గ్రామ అధ్యక్షుడి�
తుది మెరుగులు వేగవంతం చేయాలి సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను అక్టోబర్లోగా పూర్తి చేయాలని,తుది మెరుగులను ఆలస్యం చేయొద్దని �
లక్ష్యానికి చేరువలో ఏడో విడుత హరితహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా లక్ష్యం 1.87 కోట్లు.. ఇప్పటివరకు నాటిన మొక్కలు 1.43 కోట్లు.. నల్లగొండ జిల్లా లక్ష్యం 71 లక్షలు ఇప్పటివరకు నాటినవి 62 లక్షలుసూర్యాపేట 86 లక్షలు నాటినవి 54
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీ యాదాద్రి, సెప్టెంబర్ 9 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని రాష్ట్ర పోలీస్ హౌసి�
ఉత్సాహంగా సాగుతున్నటీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు బొమ్మలరామారం,సెప్టెంబర్9 : ఊరూరా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల కమిటీలను ఎన్న�
గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యవర్గాల ఎన్నిక భవనగిరి అర్బన్, సెప్టెంబర్ 9: భువనగిరి మండలంలోని 31 గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీల ఎన్నిక జరిగిందని, అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కమిటీ సభ్యులను �
యాదాద్రి: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. కరోనా కట్టడి చేయడంతో పాటు కాలుష్యం బారిన పడుకుండా కాపాడుకోవాల్సిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 7,12,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 78,270, రూ. 100 దర్శనంతో రూ. 31,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,400, సుప్రభాతంతో రూ. 900, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ �
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పంసాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూతరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిభువనగిరి, నకిరేకల్ చెరువుల్లోకి చేప పిల్లల విడుదలపెద్ద చెరువులో చేపపిల్�