డీపీఓ సాయిబాబా | జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్రైం న్యూస్ | భువనగిరి మండలం
నందనం- అనాజీ పురం గ్రామాల మధ్యన ఉన్న చిట్యాల రోడ్డు మార్గంలో బస్సు, కారు, బైక్ గురువారం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ బోరబండకు చెంది�
ఉపాధి హామీ పనుల్లో అతివలే అధికం ఉమ్మడి జిల్లాలో మూడేండ్లలో 12.41లక్షల మంది హాజరు మహిళా కూలీలు పొందిన వేతనం రూ.452.84కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో పనులకు
ఆలేరురూరల్/ రామన్నపేట/మోత్కూరు సెప్టెంబర్ 15 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆల
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, సెప్టెంబర్ 15 : గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బ
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం వేములకొండపై బుధవారం నిత్య సహాస్ర నామార్చన, నిత్య హోమం, నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ హించా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
భువనగిరి మెయిన్ రోడ్డు విస్తరణకు టెండర్లు ఖరారు త్వరలోనే పనులు ప్రారంభం రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు.. కూల్చివేత ఇండ్లకు మార్కింగ్ విస్తరణ పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సువిశాల రహదారి యాద�
చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రేపటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నది. ఇప్పటివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలంటే చౌటుప్పల్ ప్ర
ఆ పార్టీ నాయకుడు శేఖర్గౌడ్ భువనగిరి, చౌటుప్పల్లో వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలు చౌటుప్పల్, సెప్టెంబర్14 : సీఎం కేసీఆర్ పాలనాధ్యక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని పా
సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలో గ్రామ, మండల కమిటీలప�
భూదాన్పోచంపల్లి: రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆహార భద్రత చట్టాన్ని దిక్కరించే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. మంగళవారం మండల ప�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యాలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో �