యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళా�
రామన్నపేట: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులను పరిశీలించారు. కాన్పుల వార�
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా
డీపీఓ సాయిబాబా | జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్రైం న్యూస్ | భువనగిరి మండలం
నందనం- అనాజీ పురం గ్రామాల మధ్యన ఉన్న చిట్యాల రోడ్డు మార్గంలో బస్సు, కారు, బైక్ గురువారం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ బోరబండకు చెంది�
ఉపాధి హామీ పనుల్లో అతివలే అధికం ఉమ్మడి జిల్లాలో మూడేండ్లలో 12.41లక్షల మంది హాజరు మహిళా కూలీలు పొందిన వేతనం రూ.452.84కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో పనులకు
ఆలేరురూరల్/ రామన్నపేట/మోత్కూరు సెప్టెంబర్ 15 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆల
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, సెప్టెంబర్ 15 : గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బ
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం వేములకొండపై బుధవారం నిత్య సహాస్ర నామార్చన, నిత్య హోమం, నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ హించా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
భువనగిరి మెయిన్ రోడ్డు విస్తరణకు టెండర్లు ఖరారు త్వరలోనే పనులు ప్రారంభం రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు.. కూల్చివేత ఇండ్లకు మార్కింగ్ విస్తరణ పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సువిశాల రహదారి యాద�
చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రేపటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నది. ఇప్పటివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలంటే చౌటుప్పల్ ప్ర