జిల్లాకేంద్రంలో సిటీ లైవ్లీ హుడ్ సెంటర్ నెలాఖరులోగా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం స్వయం ఉపాధి కోర్సులు చేసిన యువతకు బాసట నైపుణ్యానికి తగ్గట్టు అవకాశాలు ఇప్పటికే డీఆర్డీఓ ఆధ్వర్యంలో శిక్షణ కా�
భూదాన్పచంపల్లి: మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్య కర్తలు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రా�
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిఎంఎస్ రామచంద్రారావు చౌటుప్పల్, సెప్టెంబర్16 : ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ కోర్టులు ఏర్పాటవుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్ రామచంద్రారావు అ�
యాదాద్రిలో తుది దశకు ఆలయ పునర్నిర్మాణ పనులు సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం మొక్కలు నాటింపు యాదాద్రి, సెప్టెంబర్16 : యాదాద్రి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన శివాలయంలో చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్న
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళా�
రామన్నపేట: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులను పరిశీలించారు. కాన్పుల వార�
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా
డీపీఓ సాయిబాబా | జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్రైం న్యూస్ | భువనగిరి మండలం
నందనం- అనాజీ పురం గ్రామాల మధ్యన ఉన్న చిట్యాల రోడ్డు మార్గంలో బస్సు, కారు, బైక్ గురువారం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ బోరబండకు చెంది�
ఉపాధి హామీ పనుల్లో అతివలే అధికం ఉమ్మడి జిల్లాలో మూడేండ్లలో 12.41లక్షల మంది హాజరు మహిళా కూలీలు పొందిన వేతనం రూ.452.84కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో పనులకు
ఆలేరురూరల్/ రామన్నపేట/మోత్కూరు సెప్టెంబర్ 15 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆల