యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భువనగిరి మండలం
నందనం- అనాజీ పురం గ్రామాల మధ్యన ఉన్న చిట్యాల రోడ్డు మార్గంలో బస్సు, కారు, బైక్ గురువారం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ బోరబండకు చెందిన వెంకటేశ్, యాదయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి