చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తు లు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మండలంలోని తాజ్పూర్లో మంగళవారం చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కెనడాలోని మనిటోబాలో మంగళవారం ఉదయం రెండు విమానాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో 23 ఏండ్ల కేరళ యువకుడు శ్రీహరి సుకేశ్ ఉన్నారు.
ప్రేమవివాహం చేసుకున్న దంపతులిద్దరూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి ఇటీవలే మద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీర�
ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట విజయలక్ష్మి(55), సహర్ష(14) మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ఓ బైకును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కీసర పోలీసుల కథనం ప్రకారం తార్నాక ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ (32), ఆయన తమ్ముడు మత్య్సగిరి (27), వారి అల్లుడు శ్రీను (17) కలిసి సోమవారం రాత్రి ద్విచక్రం �
చించోలి(బి) ఆర్ఆర్ గార్డెన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ధని గ్రామానికి చెందిన మెంగ సాయన్న(50), అయిటి మహేందర్(45)లు మోటార్ సైకిల్పై ఉదయం నిర్మల్ మార్క�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ (బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. మృతుల కుటుంబ
పిడుగుపాడి ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం ధనూరలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..బండారు బేత య్య(46), డాకూరి భరత్(16) ధనూర గ్రామ శివారులో గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులకు పెద్ద పెద్ద వృక్�
Patna Court Blast | బిహార్ పాట్నా సివిల్ కోర్టు కాంప్లెక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Accident | మేడ్చల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్ - కిష్టాపూర్ మార్గంలో ఈ ప్రమాదం చోటు చే�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందిన ఘటన ఆదివారం ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై అశోక్బాబు కథనం ప్రకారం.. కర్ణాటక హసీకేరీహసన్ జిల్లాకు చెందిన ముత్తురాజ్(22), ముబారక్(19) కలసీ కర్ణాటకలోని హ�
Road Accident | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
road accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొట్టుకోగా ఇద్దరు మృతి చెందారు. ఉయ్యాలవాడ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతులను బిజినేపల్లి