అమరావతి : కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్లో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సం�
శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చంద్రాయణగుట్ట ప�
అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది. త�
Accident | ల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాదికారులు వెల్లడించారు. కొ
అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్�
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఇసుక టిప్పర్ ద్విచక్రవాహానాన్ని ఢీకొట్�
అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందగా మరొకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కంభంవారిపల్లె మండలంలోని గోకరకాలువ గ్రామ పంచాయతీ తుమ్మలవాండ్లపల్లెకు సమీపంల�
బంజారాహిల్స్ : మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెం 2�
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.