సూర్యాపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్యంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.