Hyderabad | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది. సంతోష్ నగర్లో దేవరాజ్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణారహితంగా కొట్టి చంపేశారు.
Crime News | పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ భర్త, అత్తమామలు పెట్టిన శారీరక, మానసిక హింసను భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. భార్య ఆత్మహత్యకు కారణమైన భర�
Crime News | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం మొరేనా జిల్లా (Morena district) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్�
AP news | ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమె ఏకంగా ఐదుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకొని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లి కూతురిని పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. అనుమానంతో పోలీసులు లోతుగా విచ
Crime News | లండన్ (Landon) లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ (West Landon) లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్ (Punjab) కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ (Gurbaz Singh) ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట
ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్.. న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ వివాహితకు చుక్కలు చూపించాడు. భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ ముప్పుతిప్పలుపెట్టాడు.
Hyderabad | హైదరాబాద్లోని సనత్నగర్లో మహిళా పైలట్కు వేధింపులు కలకలం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP News | పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కారణంతో గిరిజన యువతిని ప్రియుడే దారుణంగా హత్య చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం చెరువులో మృతదేహం కనిపించడంతో విచారణ
Hyderabad Murder Case | సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీ�
Bengaluru | ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు