Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మర�
Crime news | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో సోమవారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా హత్యచేసి.. అనంతరం పోలీస్స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పు�
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మద్యన ప్రారంభమయిన గొడవను అపేందుకు ప్రయత్నించిన మూడో వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం పాతబస్తీ నవాబుసాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్పై చార్మినార్ నుంచి షంషీర్గంజ్ వైపు ప్రధాన రోడ్డు మ�
Khammam | ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహ
Crime news | మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో దారుణం జరిగింది. ఇటీవల వేముల గ్రామంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
Crime news | తైవాన్ (Taiwan) రాజధాని తైపీ (Taipei) లో ఓ దుండగుడు కిరాతకానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం పొగ బాంబులు విసురుతూ, ఎదురుపడిన వారినల్లా కత్తితో పొడుస్తూ బీభత్సం సృష్టించాడు.
భర్త చేతిలో భార్య దా రుణహత్యకు గురైన ఘటన మండలంలో నెట్టెంపాడులో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెట్టెంపాడు గ్రామానికి చెందిన గోవిందు, కుర్వ జములమ�
Crime news | తమ్ముడి ప్రేమ వివాహం (Love marriage) అన్న చావుకు వచ్చింది. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్లపోగా.. అమ్మాయి కుటుంబసభ్యులు అన్నపై దాడిచేసి ముక్కు కోసేశారు.
Father murder | ఇల్లినాయిస్లోని షామ్బర్గ్లో భారత సంతతికి చెందిన వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అభిజిత్ పటేల్ అనే 28 ఏళ్ల వ్యక్తి తన తండ్రి అయిన 67 ఏళ్ల అనుపమ్ పటేల్ను సుత్తితో తలపై మోది హతమార్చాడు.
Crime news | బుర్ఖా (Burqa) ధరించలేదని ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆపై వారి మృతదేహాలను ఇంట్లోనే బొందతీసి పాతిపెట్టాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షామ్లీ జిల్లా (Shamli district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం సాయంత్రం తాము నివసిస్తున్న అపార్ట్మెంట్పైకి బిడ్డను తీసుకెళ్లిన తల్లి బిల్డింగ్పైనుంచి కిందకు తోసేయగా పక్క బిల్డింగ్ మెట్లపై పడిన బాలిక తీవ్రంగా గాయపడింది.