ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
Crime news | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, మూడు, నాలుగు, ఐదేళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు హత్యకు గురయ్యారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. దాంతో అతడే భార్యబిడ�
Crime news | వాళ్ల వయసు నిండా 16 ఏళ్లు కూడా లేదు. పదో తరగతి చదువుతున్నారు. తమను చెంపదెబ్బ కొట్టాడన్న కోపంతో మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. ఒకరు కత్తి, మరొకరు డాగర్ తీసుకుని వచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ�
Viral News | బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహ జీవనం చేస్తున్న ఒక విద్యార్థినిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక, ఆమె ప్రైవేట్ పార్టులపై సానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్లో జరిగింది.
Crime news | ఒక విద్యార్థిపై ఐదారుగురు తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడిని కిందపడేసి ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస�
Crime news | భూమికి సంబంధించి అయ్యకొడుకుల మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తండ్రి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చి ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే తం�
Crime news | నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.