Crime news | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం కడప జిల్లా (Cadapa district) జమ్మలమడుగు మండలంలోని మోరగుడి సమీపంలో వృద్ధ జంట దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప (60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్త�
Crime news | ఏడేళ్ల బాలుడు (Seven years boy) తన స్నేహితులతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు జామకాయ (Guava) ను పైకి విసిరగా అది పక్కింట్లో పడింది. దాంతో పక్కింటి వ్యక్తి ఆగ్రహించాడు. బాలుడిని ఇంట్లోకి లాక్కె�
Tirupati | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన దగ్గర ఉన్న కత్తితో బాలుడిని నరికి చంపాడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Crime News | పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలో తాజాగా మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే ఇంకో ఘోరం చోటుచేసుకుంది. బెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata) లో వికలాంగురాలిపై ఓ యువకుడు అత్యాచార�
Crime news | నదిలో విషం పోస్తుండగా అడ్డుకున్న వ్యక్తిని ముగ్గురు దుండగులు కొట్టిచంపారు. మహారాష్ట్ర (Maharastra) లోని పాల్ఘర్ జిల్లా (Palgarh district) లో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అడిగిన డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లిని ఓ కొడుకు అతిదారుణంగా గొంతుకోసి హత్యచేసిన దారుణ సంఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రొ�
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట వైన్స్ షాప్ వద్ద జరిగిన దాడిలో అచ్యుత్ర్రావు గూడెంకు చెందిన ఆదివాస�
Crime news | కనిపెంచిన బిడ్డపట్ల ఓ తండ్రి కర్కషంగా వ్యవహరించాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి తీసుకెళ్లి, ఓ కాలువలో తోసేశాడు.
Crime news | నేరం చేసి జైలుకు వెళ్లిన అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి తప్పించుకుని వచ్చి మళ్లీ అలాంటి నేరమే చేశాడు. 2023లో నిందితుడు ఓ అరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డాడు. ఆ కేసులో జైలుకి వెళ్లిన అతడు ప�
Crime news | ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడితో గొడవలు జరగడంతో విడాకులు తీసుకుంది. అతడితో కలిగిన సంతానంతో పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత ఓ యువకుడు పరిచయం కావడంతో అతడితో సహజీనం చేసింది.
చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Crime news | అతడు బతుకుదెరువు కోసం దుబాయ్ (Dubai) కి వెళ్లి మేస్త్రీ (Mason) గా పనిచేస్తున్నాడు. ఆమె ఇండియాలోనే ఉంటూ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడు దుబాయ్ నుంచి భారత్కు వచ్చాడు. భార్యను ప�