Crime news | సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Kazipet | పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యువకుడు మరో యువకుడి గొంతుకోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు.
Crime news | అతను ఓ ఫార్మా కంపెనీ (Pharma firm) కి యజమాని. సమావేశం పేరుతో ఒక మహిళా వ్యాపారవేత్త (Business Woman) ను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడ�
Crime news | జైలు అంటే ఖైదీలకు కనీస వసతి సదుపాయాలు మినహా మరేమీ ఉండవు. కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) కేంద్ర కారాగారం (Centrel Jail) లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
Crime news | అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.
Crime news | ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాజధాని భోపాల్ (Bhopal) లో ఓ మోడల్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఖాసీమ్ అహ్మద్ (Khasim Ahmed) ఆమెను హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Crime news | భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం జబువా జిల్లా (Jhabua district) లోని రాణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల పడల్వా (Padalwa) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. అందరూ చూస్తున్నా దాడి చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్కు చెందిన రోషన్ సి
Crime news | ఇన్సూరెన్స్ కంపెనీ (Insurence company) నుంచి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజేసేందుకు భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్త పేరు మీద ఉన్న రూ.25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునేందుకు ఆయన చనిపోయినట్లు నాటక�
Hyderabad | హైదరాబాద్లోని నాచారంలో మూడు రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ను నలుగురు యువకులు కారులో ఎక్కించుకు
అంబర్పేట డీడీ కాలనీ కిడ్నాప్ కేసులో సూత్రదారి, పాత్రదారి మొదటి భార్యే అని పోలీసులు తేల్చారు. తనను, తన పిల్లల్ని చూసుకోవడంలేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడంలేదని పది మందితో కలిసి ఆమె భర్తను
Arrests | కోయింబత్తూర్ (Coimbatore) ఎయిర్పోర్టు (Airport) సమీపంలో కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ నగర పోలీస్