హైదరాబాద్ మూసాపేట మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ చిత్తారమ్మ ఆలయం పక్కన ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా మెఫెడ్రోన్ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ పోలీసులు, ఎస్వోటీ యాదాద్రి-భువనగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 27 కిలోల మెఫెడ్రోన్ను
Crime News | పన్నేండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్ (Police Encounter) లో హతమయ్యాడు. ఉత్తర్ప్రదేశ్ (Uttarpradesh) లోని బులంద్షహర్ (Buland Shahar) లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు చోలా పోలీస్స్ట
ఖమ్మం నగరం కేంద్రంగా నకిలీ వైర్ల దందా నడుస్తోంది. కాపీరైట్ యాక్ట్ను ఉల్లంఘించి బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరం విస్తరిస్తూ చుట్టూ అధికసంఖ�
Crime News | అమెరికా (USA) లోని దక్షిణ ఇడాహో (South Idaho) లో ఉన్న ఇన్-అండ్-అవుట్ (In and Out) బర్గర్ రెస్టారెంట్ (Burger Restaurant) లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థిత�
AP News | కన్న కూతురిపై ప్రియుడు కన్నేయడం చూసి తట్టుకోలేకపోయింది. తన ముందే అఘాయిత్యం చేయడం చూసి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అతనిపై దాడి చేసింది. కత్తితో మర్మాంగాన్ని కోసింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఈ
Hyderabvad |హైదరాబాద్లో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Hyderabad | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని ఓ ఇన్స్పెక్టర్ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబర్షాన్ కూడా చే
తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. సరూర్నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కథనం ప్రకారం .. సరూర్నగర్ శంకర్ �
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
Crime News | బీహార్ (Bihar) లోని సమస్తిపూర్ జిల్లా (Samastipur district) లో దారుణం జరిగింది. ఈ ఘటన స్థానికులు ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చ�