Crime news | ఛత్తీస్గఢ్ (Chhattishgarh) సాయుధ బలగాల (Armed Force) కు చెందిన ఓ కానిస్టేబుల్ (Constable) తన సర్వీస్ రివాల్వర్తో ఇద్దరు బంధువులను కాల్చిచంపాడు.
Crime news | ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.
Crime news | వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. కొన్నేండ్లు సజావుగానే కలిసి కాపురం చేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వారి కాపురంలో చిచ్చురేపింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కత్తితో ఆమెప
Crime news | తల్లి తలపై కొడుకు ఇనుపరాడ్డు (Iron rod) తో కొట్టి దారుణంగా చంపేశాడు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నెల్లై (Nellai) జిల్లాలోని నాంగునేరి మూలైకరైపట్టి పట్టణ సమీపంలో ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో ప్రతిపక్ష మహా ఘట్బంధన్ (Maha Ghatbandhan) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) ని తానేనని ఆర్జేడీ నేత (RJD top leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించుకున్నారు.
ఒక ఘటనలో తల... మరో ఘటనలో మొండెం.. ఇంకో ఘటనలో శరీర భాగాలు లేకుండా నిందితులు హత్యలకు పాల్పడ్డారు. ఆయా ఘటనలలో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి శిక్షలు పడే విధంగా చేయడమే ఇప్పుడు సవాల్గా మార�
Crime news | అతడు నవమాసాలు మోసి కన్న తల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని కూనిరాగాలు తీశాడు. పిసివాడిలా ఇసుకతో ఆటలు ఆడాడు. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం జశ్పూర్ జి�
Crime news | వరకట్న దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. అత్తింటి వారి వరకట్న వేధింపులకు తాళలేక ఓ స్కూల్ టీచర్, తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కుర్చిలో కూర్చుని ఒంటిపై కిరోసిన్ �
Murder | పచ్చని సంసారంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతూ వస్తున్న సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు వేరు కాపురాలు పెట్టగా.. చివరకు భర్త కలిసి ఉందామని నమ్మ బలికి.. దేవుడి దర్శనానికి వెళ్�
Medipally Murder | మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్య స్వాతిని మహేందర్ రెడ్డి పథకం ప్రకారమే చంపి, మృతదేహాన్ని ముక్కలు చేశాడని డీసీపీ తెలిపారు.
కూకట్పల్లి సంగీత్నగర్లో సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని బాలిక తలిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Crime news | పంటి వైద్యుడు (Dental doctor) అయిన ఓ అల్లుడు తన అత్తను చంపి 19 ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత తలతో సహా ఇతర దేహభాగాలను 14 ప్లాస్టిక్ కవర్ల (Plastic covers) లో కుక్కి రోడ్డు పక్కన పడేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా �