Crime news | ఏ తండ్రైనా కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి, మంచి సంబంధం చూసి, పెళ్లిచేసి పంపిస్తాడు. కానీ ఓ యువతి తండ్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. మేడపైకి తీసుకెళ్�
Crime news | సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం సాగించాలని కోరుకుంటారు. కొంతమంది వాళ్లు చెడు పనుల్లో ఉన్నా.. పిల్లలు ఆ దారిలోకి వెళ్లకుండా జాగ్రత్
ఐటీ కారిడార్లో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాటల్లో పెట్టి చేతి బ్రాస్లెట్ దొంగిలించిన ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కే�
Hyderabad | హైదరాబాద్లో సామాన్యప్రజలకు రక్షణ లేకుండా పోయిందా..? ప్రస్తుత సంఘటనలు చూస్తుంటే భాగ్యనగరం మరో బీహార్గా మారబోతుందా..? అంటే నగరవాసులు అవుననే సమాధానమిస్తు న్నారు.
ap news | పురుగు కుట్టిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లే మహిళ ప్రాణం పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మహిళ.. ఊపిరాడక ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచింది. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ విషాద �
Murder | టీవీ రిమోట్ (TV remote) కోసం గొడవపడి తల్లిని హత్యచేసిన భారత సంతతి వ్యక్తికి యూకే (UK) లోని బర్మింగ్హామ్ కోర్టు (Birmingham court) యావజ్జీవ కారగారశిక్ష (Life imprisonment) విధించింది.
బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
Crime news | బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష పడింది. జగద్గిరిగుట్ట సీఐ నరసింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ మహంకాళి నగర్కు చెందిన కుమార్ 30 కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన
Crime news | ఛత్తీస్గఢ్ (Chhattishgarh) సాయుధ బలగాల (Armed Force) కు చెందిన ఓ కానిస్టేబుల్ (Constable) తన సర్వీస్ రివాల్వర్తో ఇద్దరు బంధువులను కాల్చిచంపాడు.
Crime news | ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.
Crime news | వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. కొన్నేండ్లు సజావుగానే కలిసి కాపురం చేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వారి కాపురంలో చిచ్చురేపింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కత్తితో ఆమెప
Crime news | తల్లి తలపై కొడుకు ఇనుపరాడ్డు (Iron rod) తో కొట్టి దారుణంగా చంపేశాడు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నెల్లై (Nellai) జిల్లాలోని నాంగునేరి మూలైకరైపట్టి పట్టణ సమీపంలో ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.