Viral News | బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహ జీవనం చేస్తున్న ఒక విద్యార్థినిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక, ఆమె ప్రైవేట్ పార్టులపై సానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్లో జరిగింది.
Crime news | ఒక విద్యార్థిపై ఐదారుగురు తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడిని కిందపడేసి ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస�
Crime news | భూమికి సంబంధించి అయ్యకొడుకుల మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తండ్రి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చి ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే తం�
Crime news | నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.
Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మర�