Crime news | విద్యార్థులకు విద్య నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే మానవ మృగాలలా ప్రవర్తించారు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తూ ఇద్దరు లెక్చరర్లు (Lecturers) ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి �
Crime news | తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు ఇద్దరు టీనేజీ బాలురపట్ల కర్కశంగా ప్రవర్తించారు. బెల్టు తీసుకుని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక వారిని ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని ఆదేశించారు. ఆ బాలురు అందుకు ఒ
Crime news | భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చ�
Crime news | కన్న తండ్రే మైనారిటీ కూడా తీరని కుమార్తె పాలిట కీచకుడయ్యాడు. నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బిడ్డ పుట్టడంతో ఓ బ్యాగులో పెట్టి రైల్లో పడేశాడు. రైల్లో పసికందు సమాచార�
పక్షవాతం వచ్చి మంచంపట్టిన భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత దాన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకుంది.
ఆమె భర్తతో గొడవపడి బయటికి వెళ్లింది. రాత్రి రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఓ వ్యక్తి రైలు బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్లు కూడా అత్యా
Serial Killer | క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.
Crime news | ఒక హత్య కేసులో జీవితఖైదు (Life sentence) పడిన వ్యక్తి బెయిల్పై బయటికి వచ్చి అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Crime news | వివాహేతర బంధం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. భార్య మరొకరితో వివాహేతర బంధం పెట్టుకోవడాన్ని సహించలేక భర్త ఆమెను కత్తితో పొడిచి చంపాడు. భర్తకు మద్దతుగా వెళ్లిన అతడి స్నేహితుడిని గ్రామస్తులు కొట్�
Crime news | ఓ గుర్తు తెలియని మహిళను చంపి, గోనె సంచి (Sack) లో కుక్కి, చెత్త లారీ (Garbage truck) లో పడేశారు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మెదక్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Crime news | నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిపట్ల ఓ కొడుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలకు తాళలేక పరుగులు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయాడు.