Crime news | మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి క్షణికావేశానికి లోనయ్యాడు. తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో కొడుకు, కోడలిపై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్ పట్టణంలో శనివారం రాత్రి ఈ ఘటన �
Crime news | ఆర్టీసీ బస్సు (RTC Bus) లో సాటి మహిళపట్ల ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కర్ణాటక (Karnataka) ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాధితురాలు తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో ఘటనకు సంబంధించిన వీడియోన
Hyderabad | తనకు ఇష్టం లేకుండా కూతురికి పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నిస్తున్నాడని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. మద్యం మత్తులో ఉన్న భర్తకు కరెంటు షాక్ పెట్టి.. గొంతు, మర్మాంగాలు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చ�
Techie suicide | భార్య వేధింపులు తాళలేక మరో టెకీ ఆత్మహత్య (Techie suicide) కు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో టెకీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ఆమె కుటుంబం తనను
Hyderabad | ఇంటి బయట ఆడుకుంటున్న బాలికతో ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Crime news | ఢిల్లీ (Delhi) లో సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు శరీరంపై ఉన్న ముక్కు పుల్ల (Nose pin) నే ఈ కేసు చేధనకు ఉపయోగపడింది. ముక్కుపుల్ల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు నిందితు
Hyderabad | రామా.. కృష్ణ.. అంటూ ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో తండ్రి పింఛన్ డబ్బులపై ఆశపడ్డాడో వృద్ధుడు. దానికోసం ఎనిమిది మంది తోబుట్టువులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆవేశంతో 70
తన తల్లిని బూతులు తిడుతున్నాడని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడో కొడుకు. తన స్నేహితుడి సాయంతో ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
Crime news | అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఇద్దరు పిల్లలను తల్లిలేని వాళ్లను చేశాడు.
కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ
Crime news | అనుమానం పెనుభూతమై ఓ అభం శుభం తెలియని పసివాడి ప్రాణం తీసింది. భార్యపై అనుమానంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన మూడేళ్ల కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత బార్కు వెళ్లి ఫూటుగా మద్యం సేవించి పడిపోయాడు.