మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
Crime news | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, మూడు, నాలుగు, ఐదేళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు హత్యకు గురయ్యారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. దాంతో అతడే భార్యబిడ�
Crime news | వాళ్ల వయసు నిండా 16 ఏళ్లు కూడా లేదు. పదో తరగతి చదువుతున్నారు. తమను చెంపదెబ్బ కొట్టాడన్న కోపంతో మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. ఒకరు కత్తి, మరొకరు డాగర్ తీసుకుని వచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ�
Viral News | బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహ జీవనం చేస్తున్న ఒక విద్యార్థినిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక, ఆమె ప్రైవేట్ పార్టులపై సానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్లో జరిగింది.
Crime news | ఒక విద్యార్థిపై ఐదారుగురు తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడిని కిందపడేసి ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస�
Crime news | భూమికి సంబంధించి అయ్యకొడుకుల మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తండ్రి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చి ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే తం�
Crime news | నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ�