కుత్బుల్లాపూర్ : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 6నెలల బాలిక కిడ్నాప్ గురైంది. తల్లితో కలిసి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండుగులు బాలికను ఎత్తుకెళ్లిపోయారు. సూరారం మల్లారెడ్డి దవాఖాన ఎదురుగా ఉన్న మార్బుల్ షాప్ ముందు సోమవారం రాత్రి తల్లితో కలిసి నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి ఆశ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mamata Banerjee | బీజేపీ కాదు మేమే గెలిచాం..! రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మమతా బెనర్జీ
Thalapathy Vijay | విజయ్ గెలుపు.. శ్రీలంక వీధుల్లో అభిమానుల సంబరాలు.!