కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ
Crime news | అనుమానం పెనుభూతమై ఓ అభం శుభం తెలియని పసివాడి ప్రాణం తీసింది. భార్యపై అనుమానంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన మూడేళ్ల కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత బార్కు వెళ్లి ఫూటుగా మద్యం సేవించి పడిపోయాడు.
Mulugu | ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నిర్బంధించిన ఘటనలో రియల్ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ వై కిరణ్పై కేసు నమోదైంది. ఉద్యోగి బుస ప్రియాంక్ వరంగల్ వెంచర్ సంబంధించిన లెక్కల్లో రూ. 5 లక్షలు వాడుకున్న�
Crime news | ఓ గదిలో ఓ వ్యక్తిని కింద పడేసి నలుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టారు. కింద పడిన వ్యక్తి చుట్టూ చేరి నలుగురు బెల్టుల (Belts) తో, ప్లాస్టిక్ పైపుల (Plastic Pipes) తో చితకబాదారు. బాధితుడు తనను కొట్టవద్దని, విడిచి
Crime news | సోషల్ మీడియా (Social media) లో పరిచయమైన స్నేహితుడి మాయమాటలు నమ్మి బ్రిటన్ (Britain) కు చెందిన ఓ యువతి అతడిని కలిసేందుకు భారత్ (India) కు వచ్చింది. కానీ స్నేహితుడి చేతిలోనే ఆమె మోసపోయింది.
Ellareddy Rural | అమాయకమైన వృద్ధురాలికి మాయమాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, గుండ్లు దొంగిలించిన కిలాడీ లేడిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన 48 గంటలలోపే కేసును �