Crime news | బుర్ఖా (Burqa) ధరించలేదని ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆపై వారి మృతదేహాలను ఇంట్లోనే బొందతీసి పాతిపెట్టాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షామ్లీ జిల్లా (Shamli district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం సాయంత్రం తాము నివసిస్తున్న అపార్ట్మెంట్పైకి బిడ్డను తీసుకెళ్లిన తల్లి బిల్డింగ్పైనుంచి కిందకు తోసేయగా పక్క బిల్డింగ్ మెట్లపై పడిన బాలిక తీవ్రంగా గాయపడింది.
Crime news | సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Kazipet | పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యువకుడు మరో యువకుడి గొంతుకోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు.
Crime news | అతను ఓ ఫార్మా కంపెనీ (Pharma firm) కి యజమాని. సమావేశం పేరుతో ఒక మహిళా వ్యాపారవేత్త (Business Woman) ను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడ�
Crime news | జైలు అంటే ఖైదీలకు కనీస వసతి సదుపాయాలు మినహా మరేమీ ఉండవు. కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) కేంద్ర కారాగారం (Centrel Jail) లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
Crime news | అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.
Crime news | ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాజధాని భోపాల్ (Bhopal) లో ఓ మోడల్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఖాసీమ్ అహ్మద్ (Khasim Ahmed) ఆమెను హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Crime news | భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం జబువా జిల్లా (Jhabua district) లోని రాణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల పడల్వా (Padalwa) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. అందరూ చూస్తున్నా దాడి చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్కు చెందిన రోషన్ సి
Crime news | ఇన్సూరెన్స్ కంపెనీ (Insurence company) నుంచి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజేసేందుకు భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్త పేరు మీద ఉన్న రూ.25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునేందుకు ఆయన చనిపోయినట్లు నాటక�
Hyderabad | హైదరాబాద్లోని నాచారంలో మూడు రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ను నలుగురు యువకులు కారులో ఎక్కించుకు