Mulugu | ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నిర్బంధించిన ఘటనలో రియల్ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ వై కిరణ్పై కేసు నమోదైంది. ఉద్యోగి బుస ప్రియాంక్ వరంగల్ వెంచర్ సంబంధించిన లెక్కల్లో రూ. 5 లక్షలు వాడుకున్న�
Crime news | ఓ గదిలో ఓ వ్యక్తిని కింద పడేసి నలుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టారు. కింద పడిన వ్యక్తి చుట్టూ చేరి నలుగురు బెల్టుల (Belts) తో, ప్లాస్టిక్ పైపుల (Plastic Pipes) తో చితకబాదారు. బాధితుడు తనను కొట్టవద్దని, విడిచి
Crime news | సోషల్ మీడియా (Social media) లో పరిచయమైన స్నేహితుడి మాయమాటలు నమ్మి బ్రిటన్ (Britain) కు చెందిన ఓ యువతి అతడిని కలిసేందుకు భారత్ (India) కు వచ్చింది. కానీ స్నేహితుడి చేతిలోనే ఆమె మోసపోయింది.
Ellareddy Rural | అమాయకమైన వృద్ధురాలికి మాయమాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, గుండ్లు దొంగిలించిన కిలాడీ లేడిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన 48 గంటలలోపే కేసును �
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మరణించిన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్జోన్ మలక్పేట డివిజ�
Crime news | సోషల్ మీడియా (Social Media) కొన్ని లక్షల మందికి వరంలా మారింది. చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతోంది. అయితే ఈ సోషల్ మీడియా మోజు కొంతమందికి శాపంలా మారుతోంది. ఆర్థికంగా నష్టపోయేలా చేస్తోంది. తాజా�
Crime news | వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు పదేళ్లు, ఐదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కింట్లో తల్లి, ఓ పెళ్లికాని కొడుకు ఉన్నారు. ఇరుగుపొరుగు కలిసిమెలిసి ఉండేవారు. కానీ ముందుగా చెప్పుకున్న దంప�