అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్పేట డివిజన్కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ �
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
సోమవారం సాయంత్రం సోషల్ మీడియా అంతటా ఓ షాకింగ్ రూమర్ వైరల్ అయ్యింది. ‘సినీనటి కాజల్కు యాక్సిడెంట్.. పరిస్థితి విషమం..’ అనేది ఆ రూమర్ సారాంశం. ఈ వార్త చూసి నమ్మేసిన కొందరు నెటిజన్లు, ఆందోళనతో కాజల్ను
పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండ�
Road accident | వాహనం అదపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు (Police officers) మరణించారు. ఒక మహిళా కానిస్టేబుల్ (Woman conistable) గల్లంతయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఉజ్జెయిని (Ujjain) నగరంలో ఈ ఘటన చోటుచేసు�
Road accident | ఆర్టీసీ బస్సు (RTC bus) ను బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ జిల్లా (Nashik district) లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం (Accident) జరిగింది.
హైదరాబాద్లోని లంగర్హౌస్ (Langar House) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటలకు లంగర్హౌస్ దర్గా సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్ట
Road accident | అంబులెన్స్ (Ambulance) అదుపుతప్పి లోయలోపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పంజాబ్ (Punjab) రాష్ట్రం హోషియార్పూర్ (Hoshiarpur) జిల్లాలోని చింట్పుర్ని (Chintpurni) రోడ్డుపైగల మంగువాల్ బ్యారియర్ దగ
పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధ�
లండన్లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
రాంగ్రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి శంషాబాద్లోని తొండుపల్లి వద్ద జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..