Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఓ స్కూటీని ఢీకొట్టి 5కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇ�
ద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో...ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ�
Road Accident | మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చె�
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
Khushbaz Jattana | కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేత�
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఓ బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.
Karimnagar Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్లో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగివున్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మర�
Dharmapuri | జగిత్యాల జిల్లా(Jagtial )ధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. రేపే ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణషాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక
Road Accident | డీసీఎం వాహనం, ఆటో ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అప్పటికే ఆ మార్గంలో వస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.
Bhadrachalam | ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం వెళ్తున్న ఖమ్మం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానిక�