ఇటుక లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీ పరిధిలోని వస్రాం తండా వద్ద మ�
ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగ�
కట్టంగూర్, మార్చి 12 : కన్న కూతుళ్లును చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందాడు. గురువారం జరిగిన ప్రమాదంలో అక్కెనపల్లి యాదయ్య (59) ప్రాణాలు విడిచాడు.
Road accident | అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైంది. విరిగిపోయిన స్కూల్ బస్సు (School Bus) ఫ్లోర్లో నుంచి రోడ్డుపై జారిపడి బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక కింద పడగానే బస్సు వెన�
MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండ�
మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులను కబళించిన సంఘటన మండలంలోని వడపర్తి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల
Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.
Road accident | జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) మండలం వడపర్తి గ్రామ శివారులో అమ్మ అనాధ శరణాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ మృతి చెందింది.
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి ఈదిగామ వద్ద ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాలు ముందు డివైడర్ను ఢీకొట్టింది.
AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�