జోగులాంబ గద్వాల జిల్లా : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం తీవ్ర విషాదం నింపింది. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగాల శివారులో గురువారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో తండ్రి, కుమారుడు మృ�
Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎంబీ ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కో�
Road Accident | పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరవనం వద్ద లారీని తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Road Accident | మెరికా (USA) లోని టెక్సాస్ (Texas) లో ఆధునిక టెక్నాలజీ (Technology) విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఓ రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అక్కడికక్కడే దుర్మరణ�
మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అకడికకడే మృతి చెం దగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ గోపాల్రావు కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలే
ఫుట్ పాత్ల మీద నడవడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రోడ్డుపై వాహనాలు వెళ్లడం కంటే ఫుట్పాత్ మీద నడిచే హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణలో �