ACP Srinivas | మానవ తప్పిదాలు, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 'అలైవ్ అరైవ్ ' అనే కార్యక్ర
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన భూత్పూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు హైదరాబాద్ చెందిన దంపతులు శేషయ్య(73), నవనీత(65) ఆదివ�
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ను కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరి పరి�
Road Accident | హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది (bus plunges into gorge).
Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, రాజ్పుర ఎమ్మెల్యే బాలా బచ్చన్ కుమార్తె మరణించింది. ప్రాణాలు కోల్పోయినవారిలో మరో ఇద్దరు అమ్మాయిల
Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మర�
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్రెడ్డి అందజేశారు. అంబర్పేట సీపీఎల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడ�
రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని మిర్జాగూడ గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
Kerala Beggar: కేరళలో ఓ బిచ్చగాడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతని వద్ద ఉన్న కంటేనర్లో సుమారు నాలుగున్న లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ యాచకుడి వద్ద ఉన్న సొమ్మును కోర్టులో సమర్పించారు.