Road Accident | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వచ్చి బైక్పై సరదాగా వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టిన సంఘటన మండల కేంద్రంలోకి అద్దంకి హైవేపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్సై గోవింద్ నాయక్పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూ
ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధనావత్ అమృ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ అన్నారు. దామరచర్ల మండలం కేజేఆ�
Road Accident | ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా.. మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం ట�
Road Accident | వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది.
Road Accident | వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి