రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అంత్యక్రియల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. బుధవారం రామాయంపేట మండ లంలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన భూమ మధు మంగ ళవారం రాత్రి
Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు
చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లిన నూర్బాషా కమల్హసన్.. అక్కడే స్థిరపడి 2020లో బంగ్లాదేశ్కు చెందిన యువతి నూజాత్ ఫాతిమాను పెండ్లి చేసుకున్నాడు.
బలూచిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారు. లాస్బెలాలో ఆదివారం ఉదయం బస్ లోయలో పడి మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న �
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి
Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే