పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
AP News | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపురం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్
Kakinada Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి హైవేపై రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి రెండు లారీల ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహమవ్వ�
అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్�
Karimnagar | తిమ్మాపూర్, జనవరి27: ఒక్క ఐదు నిమిషాలు అయితే.. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధువులతో సరదాగా గడిపేది. కానీ వారిపై విధి చిన్నచూపు చూసింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తే అతడి మెడలో ఉన్న బంగారం గొలుసును కొట్టేశారు. వివారాల్లోకి వెళితే.. ఇటీవల సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చందర్లపాడ
Road Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జబల్పూర్ (Jabalpur)లో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వ�
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు.