Road accident | ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మహారాష్ట్ర (Maharastra) లోని దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కర్నాటకలో(Karnataka) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travel bus )బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు.
పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి చనిపోయాడు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని మధురా బస్తీకి చెందిన అర్షద్ అహ్మద్ కుమారుడు అయాన్ అహ�
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అబ్దు
Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం ఇందారం సమీపంలో ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
Road Accident : ఆధ్రప్రదేశ్లో కడప జిల్లా సీకెదిన్నే మండలం గువ్వలచెరువు ఘాట్రోడ్డులో ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు లారీని ఢీకొట్టింది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై (PV Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పిల్లనర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువు గాయపడ్డారు.
Road Accident | రాజస్థాన్ బూందీ జిల్లాలోని 52వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంకర లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఒక�
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) ఇన్నోవా కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా దృశ్య గోచరత లేక మంగళవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని చనిపోయింది. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హయత్నగర్ మండలం, వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న యంసాని పాండు కుమా�