రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల �
వరంగల్ నగరం కాజీపేట పట్టణంలోని దర్గా రోడ్డులో భర్త బైక్పై ఎక్కబోతున్న మహిళను అతివేగంగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన గురువారం ఉద యం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మ�
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
భారత పేసర్ మహ్మద్ షమి మైదానంలో భారత జట్టును ఆదుకున్నట్టే మైదానం వెలుపల కూడా హీరోనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం విరామంలో ఉన్న షమి ఆదివారం నైనిటాల్ జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్�
Road accident | ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది. రెండు బస్సుల్లోని 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని తిరువనంతపురం-కన్యాకుమారి జాతీయ రహదారిపై నెయ్యట్టింకర దగ్గర శ
ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
Road Accident | ఏపీలోని తిరుపతి(Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి.
Road accident | ములుగు జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామం�
Road Accident | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగు�
Road Accident | అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్క
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.