గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం �
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం..
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఎన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎన్గల్ గ్రామానికి చెందిన పులి ప్రణయ్ ద్విచక్ర వాహనం పై శుక్రవారం రాత్రి బండపల్లి గ్రామానికి వెళ్ల
రాయిపాడు మార్గంలోని కిన్నెరసాని వంతెన వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన ఎ.కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడ�
Road Accident | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) నుంచి తిరిగివస్తున్న యాత్రికుల బస్సు (Tourists Bus) ప్రమాదానికి గురైంది. ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి సింధు నది (Sindhu River) గట్టున ఉన్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో 39 మందికి తీవ్ర గాయాలయ
జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోని ఘర్ దాబా వద్ద ఓ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
మెదక్ జిల్లా మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతిచెందింది. ఆదివారం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని రోడ్డుపై ప్రమాదం జర�
మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి దుర్మరణం చెందింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయ సమీపంలో రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచే
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మ�
Accident | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
US Road Accident | అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ వాణీనగర్కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.