కుటుంబసభ్యురాలి మరణవార్త తెలుసుకొని అంత్యక్రియలకు బయలుదేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాదం కబళించింది. నాగర్కర్నూల్ జిల్లా రాయవరానికి చెందిన లావుడ్య లలిత(50) అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నది. ఆదివారం నిద
Hyderabad | ఖాజాగూడలో తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38)...
నస్పూర్లోని ఏఎస్ఆర్ఆర్ నగర్కు చెందిన ఎర్ర వెంకటేశ్ (26) శనివారం బైక్పై శ్రీరాంపూర్ కాలనీ నుంచి సీసీసీ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాన
ఆర్టీసీ బస్సు టైరు పేలి మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం మరికల్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణపేట కు వెళ్తుండగా మరికల్ పెద్ద చెరువు �
ఏపీలోని రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చె�
ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ ట్రాలీ వాహనాన్ని ఫార్చునర్ కారు వెనుక నుండి ఢీకొంది. దీంతో అశోక్ లైలాండ్ మినీ ట్రాలీ...
Road accident | జమ్మూ నగరం (Jammu city) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Acident) జరిగింది. స్థానిక శకుంతల ఫ్లైఓవర్పై విద్యార్థులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 29 మంది విద్యార్థులు గా�
అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్లాండ్లో జరిగిన యాక్సిడెంట్లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట�