Containers Collide, Catchs Fire | అదుపుతప్పిన లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్యలో కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారితో సహా 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థి�
బోనకల్లు మండలంలోని చొప్పాకట్లపాలెం పెను ప్రమాదం తప్పింది. చింతకాని మండలం నాగలవంచకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus) స్టీరింగ్ అకస్మాత్తుగా (స్టీరింగ్ లాక్) పట్టేసింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆట�
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు.
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్
ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థుల మృతి చెందారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. వేములవాడ పట్టణ సీ
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొని దగ్ధమైన సంఘటన మండలంలోని గుండ్రాంపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాద్కు చెందిన ప్రకాశ్ పటేల్ కుటుంబ సభ్యు�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం (Road Accident) తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు గుండ్రాంపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.