హైదరాబాద్ : మస్కట్లో(Muscat) నిజామాబాద్ జిల్లాలోని ఆలూరుకు(Aluru) చెందిన మల్లయ్య మృతి చెందాడు. ఉపాధి కోసం మస్కట్కు వలస వెళ్లిన మల్లయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. రోడ్డుదాటుతుండగా వేగంగా వచ్చిన కారు అతడి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్లయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Stock markets | ఆవిరైపోతున్న లక్షల కోట్లు.. 79 వేల దిగువకు సెన్సెక్స్..భారీగా నష్టపోయి
America senate | ట్రంప్కు ఊరట..ఇరాన్తో యుద్దానికి అమెరికా సెనేట్ మద్దతు
Khamenei funeral | వార్ ఎఫెక్ట్..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా