రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెలలుగా పంట ఉత్పత్తులను చేతిలో పట్టుకుని తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో నీటి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అల్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డుల
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి ద�
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్
కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లార�
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు బీఆర్ఎస్ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్గా ఉ�
రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జనం బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. జిల్లాలో గురువారం 45.9 �
జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామకమిటీలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జ
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు ముఖ్య నేతలకు కీలక బా�
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�
తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రా మంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. గ్రామానికి చెందిన మిసాలే పద్మినీబాయి (6