ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nizamabad student | లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన�
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై
రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�
పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, వ�
పసుపు రైతులను మోసం చేస్తే సహించేదిలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున�
యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్క
వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తూ.. పట్టణ ప్రజల మన్ననలు పొందాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ కౌన్సిలర్లకు సూచించారు. కామారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్పు పరీక్షలు నిర్వహి
ఆడ పులి జాడ కోసం ఆవాసాన్ని వదిలి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి వచ్చిన మార్గంలో వెనక్కి మళ్లుతోంది. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాల్లో అలజడి సృష్టించిన మూడున్నరేళ్ల పులిని అటవీ శాఖ నిశితంగా గమన
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సం�