కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
మాయ మాటలు, తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కొనసాగిందని ప్రజలంతా మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా నిధుల కేటాయింపు ఉందని అంటున్నారు.
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం జేస్తున్నాయి. గురు,శుక్రవారాల్లో కురిసిన వానలు తీవ్ర నష్టం మిగిల్చాయి. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి, పిప్రి గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది.
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీల ముందర చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. నిజాంసాగర్లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఉదయం నుంచే వినియోగదారులు బారులు తీరారు.
పట్టణంలో చెత్త సేకరణపై అధికారులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. బల్దియా పరిధిలోని ప్రధాన కూడళ్లలో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారవేస్తున్నారు. దీంతో రోడ్డుపై చెత
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి నెలరోజులుగా సంచరించడం ఇక్కడి ప్రాంతాల ప్రజల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు పెద్దపులి జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లా జిల్లాల సరిహద్దులో సంచరిస్త
మహ్మద్నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు గ్రామంలోని తాగునీటి ట్యాంకుపైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న బాన్సువాడ
పదో తరగతి పరీక్షా పత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్లో పంపిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. ఆలూర్ జడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో బుధవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించార�
బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలకు పెద్దపీట వేశామని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయిలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు.
కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు.
వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస