మూడు రోజుల క్రితం రుణాల ఊబిలో కూరుకుపోయి నిజామాబాద్ నగరానికి చెందిన ఓ జంట తనువు చాలించింది. కన్న బిడ్డలను ఒంటరి చేసి కానరాని లోకాలకు పయనం అయ్యారు. ఇదీ కేవలం ఈ జంటకే పరిమితమైన సమస్య కాదు. నెలలో నాలుగైదు చో�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్�
జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేశాక రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని సీపీఐ జాతీయ నాయకురాలు పద్మ అన్నారు. సీపీఐ ప్రచార జాతలో భాగంగా గురువారం జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపురాశులను సందర్శించి రైతులు పడ�
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయి. సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలని భావిస్తున్నాయి. మహిళా సంఘాలకు విరివిగా రుణాలను మంజూరుచేస్తూ సభ్యుల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున�
తీర్థయాత్రకు బయల్దేరిన భక్తులకు ఆర్మూర్ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగిఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ
బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విజయవంతంగా పూర్తిచేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి దాద
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల�
కాలంతో సంబంధం లేకుండా... కరువు కాటకాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ అనే అద్భుతమైన పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు.
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి ధర్నాచౌక్ వరకు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిర
ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఓ వార్డెన్ విద్యార్థులను చితకబాదిన ఘటన మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో వెలుగుచూసింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లి దండ్రులు మంగళవారం హాస్టల్కు చేరుకొని వార్డెన్తో వా�
మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామశివారులో వాగుపై వంతెన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బిల్లుల చెల్లింపులో అంతులేని జాప్యం నెలకొనడంతో మూడేండ్లుగా పనులు ముందుకు సాగడంలేదు.
ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ