సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా వరకు గ్రామీ ణ ప్రాంతాలున్నాయి.
వేతనాలు రాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్జీ) సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకోవాల్సిన �
మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది.
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్ - అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సూచించా�
పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వ
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం ఆరంభానికి చాలా సమయమున్నా అడ్మిషన్ల దందాకు తెర లేపాయి. కొన్ని ప్రైవేట్ బడులైతే అసలు అనుమతి లేకుండానే ప్రవేశాలు ప్రారంభించాయి. �
వినాయక్నగర్, ఏప్రిల్ 8: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ నేరాలకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట
మహిళా సంఘాలకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఈసారి రుణాలు అందజేశారు. గ్రామీణాభివృద్ధి సాధించవచ్చనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా�
Artisans Dharna | నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహిం�
ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం ప్రకటనలకే పరిమితమైంది. రోడ్లు, ఇతర మౌలిక వసతులు మెరుగు పడినా ఇప్పటికీ చాలా ప్రాంతాలకు బస్సులు రావడం లేదు. ఆర్టీసీ సేవలు అందక జనం సతమతమవుతున్నారు.