నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాల
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�
బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళ వారం భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృ తమవగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసిం
దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ వారికి అండగా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్. భరత లక్ష్మి అన్నారు.
పాస్పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై అధికారులు వేటు వేశార�
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరిగింది. మంగళవారం ప్రాజెక్ట్లోకి 34,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు.