Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.
పెద్ద పులి ప్రాణాలతో అటవీ శాఖ చెలగాటం ఆడుతోంది. సంరక్షించాల్సిన అటవీ అధికారులే తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో క్రూర మృగం ప్రాణాలకు ముప్పు ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఎస్12 పులి విషయంలో ఇదే రకమైన తీరును �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఐ శ్రీనివాస్ హాజరై ప్రారంభ
స్థానిక సమరంముగిసింది.. మూడో విడత పల్లె పోరు ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. పల్లె జనం ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చార�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ �
కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో బీఆ
పల్లె పోరు తుది అంకానికి చేరింది. స్థానిక సంస్థల సమరంలో ఆఖరిదైన మూడో విడుత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో 333 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన సం�
పెద్దపులి సంచారం పల్లెలను వణికిస్తున్నది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలంలోని అంబారిపేట, సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. �
నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అగ్నిగుండాలు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యా వచనం, మల్లికార్జున స్వామి కళ్యాణోత�
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకా