నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమన
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన�
ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటగా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతికి కొట్టుకు పోయిన పంట పొలాలను, తెగిన రోడ్లను, పంట నష్టం
Harish Rao | ఎవరెవరు అధికారులు పోలీసోళ్లు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెబుతామని హరీశ్రావు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన పదేళ్లు ఊకున్నాం.. ఈసారి అట్లుండదని అన్న�
Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలి�
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఒత్తిడితోనే అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేయలేదని, దీంతో గోదావరి బ్యాక్ వాటర్లో వేలాది ఎకరాల పంట మునిగి �
పసుపు వాణిజ్య పంట.. ఏడాది కాలం పట్టే ఈ పంట రైతులకు సిరులు కురిపించేది. దీంతో ప్రతి రైతూ ఎంతో కొంత పసుపు సాగుచేసేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పసుపు పండించినా.. దిగుబడులు అంతగా రావడం లేదు. మార్కెట్�
నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వ�
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి