తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు, ఉపేందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది.
ఎట్టకేలకు జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ (దిశ) సమావేశం జరగనున్నది. ఎంపీ ధర్మపురి అర్వంద్ అధ్యక్షతన నిర్వహించాల్సిన ఈ సమావేశం చాలా రోజులుగా పెండింగ్లోనే ఉన్నది.
యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద
బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన వ్యుజిపిల్మ్ ఇండియా సంస్థ నిజామాబాద్లోని ఖలీల్ వాడి లో ఉన్న విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ లో అత్యాదునిక అమ్యులైట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రపంచ ప్రఖ్యాత క్లాత్ బ్రాండ్ అయినటువంటి స్నిచ్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వెంకటేశ్వర గ్రూ
కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నద�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా
బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తాజాగా బుధవారం(సెప్టెంబర్ 10న) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట