నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ చట్టం నీరుగారుతోంది. సొంత శాఖ అధికారులే దగ్గరుండి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్ట వ్యతిరేకులతో దగ్గరుండి చట్ట వ్యతిరేక పనులకు తెగబడుతున్నారు. ఇదంతా కళ్ల మ
కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులపై కాంగ్రెస్ అవినీతి కన్ను పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మా
స్థానిక ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ను గురువారం జడ్జి సీఈవో చందర్ నాయక్ వీధుల నుంచి సస్పెన్షన్ చేశారు.
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్) అవినీతి మేతకు, పదేళ్లుగా ఏపుగా పెరుగుతున్న పచ్చని చెట్ల నరికివేతకు గురయ్యాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మ�
Heart Deseases | తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో శరీరం వేడి నిలుపుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని, ఒత్తిడి, వయసు పైబడినవారికి, ముందే గుండె వ్యాధులు ఉన్నవారికి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా గ
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిము�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంకు నూతన కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పప్పుల రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత బ�
మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని �
నిజామాబాద్ జిల్లా మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సితారే క్షవీణ్ ( రాజు) ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిజామాబాద్ జిల్లా మీ సేవా ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా �
బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో ఉన్న హైటెక్ డెంటల్ ఆధ్వర్యంలో 100 కేఎం సైకిల్ రైడ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నిజామాబాద్-కామారెడ్డి జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహి�
రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం అబ్బా స్వామి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రామారెడ్డి గ్రామానికి చెందిన యువకుడు బండి ప్రవీణ్ రూ.5వేలు మృతుడి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయంగా అందజేశాడు.