నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని, స్నేహాలు మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు.
చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో మలావత్ పూర్ణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు.
అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు.
ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో బుధవారం 2025-26 సంవత్సర�
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్
టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ), గుం డారం గ్రామాల శివారు ప్రాంతాల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో మొరం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు
Nizamabad Encounter | తన కొడుకు రియాజ్ను దారుణంగా చంపేశారని రియాజ్ తల్లి ఆరోపించారు. నా కొడుకు మెడ విరిచేశారు.. పొట్టలో నుంచి పేగులు బయటకొచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారుల పై పోలీసులు వేటు వేశారు. నగరంలోని హైమదీబజార్ లో రోడ్ల పైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపై గు�