కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విల�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
యాసంగి పంటల సాగు ప్రారంభం అయ్యిం ది. గ్రామాల్లోని బోరుబావులు, చెరువుల కిం ద వరి నాట్లు వేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు యూరియా ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఇబ్బం
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ - 2025-26 స్విమ్మింగ్ పోటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (చెన్నై) తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 18నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహించారు.
పెద్ద పులి ప్రాణాలతో అటవీ శాఖ చెలగాటం ఆడుతోంది. సంరక్షించాల్సిన అటవీ అధికారులే తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో క్రూర మృగం ప్రాణాలకు ముప్పు ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఎస్12 పులి విషయంలో ఇదే రకమైన తీరును �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఐ శ్రీనివాస్ హాజరై ప్రారంభ
స్థానిక సమరంముగిసింది.. మూడో విడత పల్లె పోరు ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. పల్లె జనం ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చార�
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�