అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని కోటగిరి ఐసిడిఎస్ సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం కార్మిక లోకం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైంది. హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్పై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ�
ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం ప
పోతంగల్ మండలంలోని ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ అధ్యక్షతన నిర్వహిం�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Vemula Prashanth Reddy | మార్కెట్ యార్డ్కు భారీగా పసుపు పంట వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని అన్నారు.దీంతో రైతులు తమ పంట అమ్ముకోవడానికి మూడు నాలుగు రోజుల పాటు మార్కెట్ యార్�
విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐరెన్ లెగ్ శాస్త్రీ అని, ఆయన ఎక్కడ ఆడుగు పెడితే అక్కడ బుగ్గేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఆపార్టీ రాష్ట్ర నాయకులు అనూప్ రావు న�
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల స్థాయి సభలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామసభలు విజ