Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్లోనూ వెలిశాయి.
Contractors | నిజామాబాద్-భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో అధికారుల పాలన సమయంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లంతా తమ పెండింగ్ చెల్లించాలంటూ గ్రామపంచాయతీ కార్యాలయానికి త�
ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డోలి గ్రామంలో గల విక్రయ కేంద్రానికి రైతుల తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమకు అవసరం లేని నానో యూరియా లిక�
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువు పట్ల ఆసక్తి కనబరచాలని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోటగిరి, పోతంగల�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెలరోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్�
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతీ ఓటరూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచ�
ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
బోధన్ పట్టణంలోని పసుపువాగు శివారులోని సర్వే నంబర్ 594 లోని సుమారు 50 నుంచి 60 ఈత చెట్లను శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి, కాల్చి ధ్వంసం చేశారు.
BRS | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు గురువారం తెల్లవారుజాము నుండి రెక్కి నిర్వహించారు. ముఖాలకు ముసుగులు ధరించి, తలపై టోపీలు పెట్టుకుని, నగరంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ తమ టార్గెట్ కోసం అన్వేషిం�
జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకు�