పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆ�
మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది.
సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్�
వ్యవసాయ కార్మికుల ఉద్యమం బలోపేతం కోసమే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలు కామారెడ్డి లో మార్చి 24, 25 తేదీలల్లో నిర్వహిస్తున్నట�
చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాట వేస్తుందని చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హై స్కూల
పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఏత్తోండ క్యాంప్ సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ని
పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గా�
నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నట్లు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ తెలిపారు.
అదృశ్యమైన ముగ్గురు కూతుళ్లను కన్నతండ్రి ఇస్మాయిల్ హత్య చేశాడని ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �
యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తర
రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ జన్మదినాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలోశనివారం ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల పారశాల విద్యార్థుల మధ్య కేక్ �