Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభి�
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ–హర్యానా రాష్ట్రాల మధ్య చేపట్టనున్న ఎక్స్పోజర్ విజిట్కు భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్�
బాన్సువాడ డివిజన్ కేంద్రం లో ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డిని కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు కౌన్సిలర్లు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశార�
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్షణం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ మాజీ కన్వీనర్ దాదాన్