నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�
నిజామాబాద్కు చెందిన రౌడీషీటర్, కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
DGP Shivadhar reddy | అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రియాజ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించగా.. మంగళవారం తెల్లవారుజామున అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా నేరస్తుడు రియాజ్ను పట్టుక
నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ (Shaik Riyaz) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్న�
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై (Riyaz Encounter) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ (Judicial Inquiry) జరిపించాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్
నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం బోధన్ లో పలువురు సంబురాలు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన నిందితుడు రియాజ్ ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని య
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�
24 ఏండ్లకే నేర ప్రవృత్తిని ఎంచుకుని హత్యలు, దోపిడీ లు, దొంగతనాలకు తెగబడుతోన్న సైకో క్రిమినల్ రియాజ్ ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులకు దొరికాడు. 40 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులకు సారంగపూర్ సమీపంలో
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారన్న ప్రచారాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఖండించారు.
సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిన