నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి
మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో తిరుగుతూ కాలం వేసిన ఇంటికి కన్నం వేసి, దోచుకున�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. గురువారం తెల్లవారుజామున సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఢీకొట్టింది.
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు అమాయకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలను దండుకున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ మార్గంలో దందాను నిజామాబాద్ కేంద్రం గా నడిపి కోట్లు వసూలు చేశారు. మూడేండ్లు గా కొనసా
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అక్రమ సం�
రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగల�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కోటగిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో పాత ఇల్లు గోడ కూలి తండ్రి కూతురు మృతి చెందారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.