కామారెడ్డిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు పలు ఇం�
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అనంతరం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్�
పిట్లం మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 127 మి.మీ నుంచి 141.1 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో పిట్లం మండలంలోని కాకి వా�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
తెలంగాణ ఆర్టీసీలో పలువురు డిప్యూటీ సీఏవోలు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆర�
ఊర పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది. ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో రాజీవ్ యువ వికాసం పేరిట ఓ పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా విధివిధానాలను రూపొంద�
నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో నిర్వహించిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేకించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆయన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, ఎత్తొండ ద�
మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల పరిధిలోని సింగీతం రిజర్వాయర్కి ఎగువ భాగం నుంచి 661 క్యూసెక్కుల నీరు ఇన్ప్లోగా వస్తోంది. దీంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంస�
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్డౌన్, షట్ డౌన్ ప్రకటించారు. పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ వీబీజీ రాంజీ ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న