రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధారి ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులంతా ఒకచోట చేరి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సరఫరా విధానంపై రైతులు తీవ�
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మంగళూరు నర్సింగరావుపల్లి సబ్ స్టేషన్ని రైతులు శనివారం ఉదయం ముట్టడించారు. సబ్ స్టేషన్ పరిధిలోని మంగులూరు నర్సింగరావు పల్లి, వెలుగనూరు గ్ర�
కరెంట్ సరఫరా తీరుపై ఓ రైతు మధనపడుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ లేకపోతే పంట మొత్తం పోతదని, పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతున్నాడు. బీఆర్ఎస్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని పడుకుంటే.. కాంగ్రె
కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరెంట్ కోతలపై కన్నెర్ర చేస్తున్నారు. సాగుకు సరిపడా విద్యుత్తు సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. పొట్ట దశక
సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బంజారులు, గ్రామస్తులకు మధ్య జండా గద్దె విషయంలో ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొండాపూర్ బంజారులు గ్రామంలో జండా గద్దె నిర్మించడానికి పనులు ప్రారంభిస్తుండ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీలిచ్చి వాటినీ అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమా
మారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీఆర్ఎస్ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీ విజయవంతమైంది. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో డిగ్రీ క�
నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రెండున్నర సంవత్సరాల బాలుని కిడ్నాప్ కలకలం సృష్టించింది. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన బాలుడు ఆస్పత్రి ఆవరణలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని మహ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురవుతోందని, గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుగా బతికితే ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో తీవ్ర దగా, మోసానికి గురవుతున్నాడని �
కవితను కేసీఆర్తో కలుపడానికి ప్రయత్నం చేశానో, విడగొట్టడానికి ప్రయత్నించానో ఆమె మనస్సాక్షికి తెలుసని, ఈ విషయాలన్నీ కేసీఆర్కు బాగా తెలుసని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కవిత తనపై చేసిన వ్య�
ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ �
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ నామస్మరణ, ఆయనపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు �
నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా కవిత? మిమ్మల్ని కలుపడానికే ప్రయత్నించానే తప్పా విడగొట్టడానికి కాదు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.