ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించార�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రెడ్డి టిఫిన్ సెంటర్ ఎదుట బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి పార్కింగ్ చేసిన ఐదు బైకులతో పాటు ఒక అంబులెన్స్ ను ఢీకొట్ట�
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామస్వామి విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.
బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వ�
వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథి�
మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ - వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమ
రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి నెలరోజులుగా సంచరించడం ఇక్కడి ప్రాంతాల ప్రజల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు పెద్దపులి జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లా జిల్లాల సరిహద్దులో సంచరిస్త
రెండున్నర నెలల క్రితం నూతన సంవత్సర సెలబ్రేషన్స్లో భాగంగా ప్రగతి నగర్లోని ఓ బేకరీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేక్ను ఆర్డర్ చేశాడు. రాత్రి కేక్ను కట్ చేసి ఆనందోత్సవాలతో సంబురాలు చేసుకుంటున్న క్రమంలో