పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రె స్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
నమస్తే తెలంగాణ కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ (యం) గ్రామంలో ఆనవాళ్లు కోల్పోయి అపరిశుభ్రంగా మారిన మురుకి కాలువలు అనే శీర్షి�
Talent Show | నిజామాబాద్ అక్టోబర్ 14: విజయ్ పాఠశాల 45వ టాలెంట్ షోను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కే రామాచారి, గౌరవ అతిథులుగా గీత రచయిత కాసర్ల శ్యామ్, నటి, శాస్త్రీయ నృత్యకారిణి సర
భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్
‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ప్రతీ ఏటా వానాకాలం పంటలు కోతకు వచ్చిన సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రైతులు అమ్మవారికి బో�
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని వెల్నెస్ ఎండీ సుమన్ గౌడ్ సూచించారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేం�
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, యశోధ హాస్పిటల్లోని కార్డియాలిజీ విభాగం సీనియర్ ఇంటర్వెన్షనల్ డాక్టర్గా పని చేస్తున్న డా.గోపికృష్ణ రాయిడికి అరుదైన గౌరవం దక్కింది.
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ ను ఎన్నారై స్వగ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని దీపా రెడ్డి మైక్ సెట్ ను శనివారం అందజేశారు. తన స్వగ్రామమైన పాఠశాలలో చదివి ఉన్నత �
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్