సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. గడిచిన 28 నెలలుగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు ఉండి వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారంతా బేల చూపులు చూస్తున్
పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు, టెన్త్ ఫలితాల్లో ఉభయ జిల్లాలు ఈసారి కూడా నిరాశ పరిచాయి.
కూతురు పెండ్లి కోసం మేకల విక్రయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నందిగామకు చెందిన గ�
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మండల నాయకుల తెల్ల రవికుమార్, వల్లేపల్లి శ్రీనివాస రావు, సమీర్ ఆన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి �
ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగ అయిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండరాజు, పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర
వేసవికాలంలో పల్లెల్లో అడుగంటుతున్న భూగర్భ జలా లు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో తాగునీరు అందక పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెర కాలనీ�
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని కోటగిరి ఐసిడిఎస్ సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు.