పల్లె పోరు తుది అంకానికి చేరింది. స్థానిక సంస్థల సమరంలో ఆఖరిదైన మూడో విడుత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో 333 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన సం�
నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అగ్నిగుండాలు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యా వచనం, మల్లికార్జున స్వామి కళ్యాణోత�
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకా
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి
గర్గుల్ గ్రామంలో ఆదివారం రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్, ఉపసర్పంచ్ గుడికాడి ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులను గౌడ సంఘం, కురుమ సంఘం, శాలిసంఘం, గంగపుత్ర సంఘం, మేధారి సం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి మద్ద మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ఆటోడ్రైవర్ �
Car set fire | గుర్తు తెలియని దుండగులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకు నిప్పు పెట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీల పేరుతో అడ్డుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు కాజేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని మూడటౌన్ పోలీస్ స్టేష�
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలను ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం అన్నారు. శుక్�
ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎడపల్లి మండలం ఎంఎస్సీ పారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తాండ గ్రామాల్లో నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన అభ్యర్థులకు గ్రామస్తులతోపాటు, నాయకుడు సుధా నాగేందర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి పట్టణ రింగు రోడ్డు మరియు నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నీతిన్ గడ్కరీని కామారెడ్డి ఎమ్మల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ స�
పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సంద�
రామారెడ్డి మండలం గోకుల్ తండా (2)లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అ