నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్ర
Nizamabad | నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది.
బోధన్ పట్టణంలోని 18వ వార్డులో గల వినాయక మండపం వద్ద శుక్రవారం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ఆయన ప్రతీ ఏడు వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో
Yoga competitions | ఈనెల 5 నుంచి 7వ తేదీవరకు నిర్మల్ జిల్లాలో జరుగనున్న 6వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పాల్గొననున్నట్టు జిల్లా యోగాసన స్పోర్ట్స్ ప్రధాన కార్యదర్శి బాల శేఖర్ తెలిపార
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు... దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టే�
టీజీ ఎన్పీడీసీఎల్డీ-2 సెక్షన్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ గణేష్ మండలి వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీ-2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నామని, విద్యుతు ఉద్య�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎ
క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లి గంగపుత్ర సంఘం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన, బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి.