రైతు రుణమాఫీ ప్రక్రియ అసంపూర్ణంగానే కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది మంది రుణాల రద్దు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కొద్ది మందికే రుణాల మాఫీ ప్రకటించిం
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు.
నయాబాదులో గల నల్ల పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
ఆదిలాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆర్మూర్ పట్టణంలోని హైవే వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం ఘన�
పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకో�
లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీస�