Nizamabad : నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అవరణ అపరిశుభ్రతకు కేరాఫ్గా మారింది. నిత్యం వందలాది మందికి ఆరోగ్య సేవలందించే జనరల్ ఆస్పత్రి (Govt General Hospital), మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి(Mata Shishi Samkshema Hospital) ప్రాంగణంలో దుర�
కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట వియోచన శ్రీ గణపతి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ఆలయ పూజారి దత్తాత్రి కులకర్ణి ఆధ్వర్యంలో ప్�
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించ�
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీ�
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్లో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలను ఆయన మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు పారిపోయేందుకు మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పూర్తిస్థాయిలో యూరియా అందడం లేదంటూ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సొసైటీ కార్యాలయంలో 1,200 బస్తాల యూరియా నిల్వ ఉన్నప్పటికీ శుక్రవా�
కామారెడ్డిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. వైద్యులు సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యుల�