కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లిం
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
Mallela Rajasri | బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఛైర్మన్ పదవి అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన వ్యక్తికి ఓటర్లు బుద్ధిచెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో మల్లెల రా�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను �
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్ని క్ కళాశ
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై డబుల్ ఓట్ల దెబ్బ పడింది. గ్రామం, పట్టణాల్లో రెండేసి ఓట్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎన్నికల యంత్రాంగం మొద్దు నిద్ర, నిర్లక్ష్యం వల్ల తప్పుల తడకగా ఓ�
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల�
నగరపాలక, పురపాలక సంఘాలకు నేడే పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ �
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికుల 10 సంవత్సరాల బకాయి వేతనా�
ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ 28 వార్డులో నజియా అజీమ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.