Arvind Kumar | విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై నిజామాబాద్ బీజేపీ అర్వింద్ నోరు పారేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్�
మూడు రోజుల క్రితం రుణాల ఊబిలో కూరుకుపోయి నిజామాబాద్ నగరానికి చెందిన ఓ జంట తనువు చాలించింది. కన్న బిడ్డలను ఒంటరి చేసి కానరాని లోకాలకు పయనం అయ్యారు. ఇదీ కేవలం ఈ జంటకే పరిమితమైన సమస్య కాదు. నెలలో నాలుగైదు చో�
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల�
ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ
జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామం లో గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ అధ్యక్షతన సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్. అన్న బహు సాటే 106 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిర�
కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు.
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల
ఎక్సైజ్ శాఖ తీవ్ర అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూట గట్టుకుంటోంది. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ సిబ్బం�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంత
నాటిన ప్రతీ మొక్కను సరంక్షించాలని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె అధికారులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం వివిధ రకాల మొక్కలు నాటారు.
బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.