నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలువురు కామారెడ్డి కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కా
బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ�
ఇంటెల్ సహకారంతో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న మల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలకు ఆరు కంప్యూటర్లను ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బాలికలకు భవిష్యత్లో మంచి ఇంజనీర�
కామారెడ్డి మండలంలోని పీఎంశ్రీ చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలోని 6 నుండి పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్బిఎస్కే మెడి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతంలోని బాచేగావ్ కు చెందిన ఓంకార్ (24)
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర �
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ
వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కంన్సూమర్స్ డే సందర్భంగా డిసెంబర్ 24న న్యూఢిల్లీ నుండి ప్రారంభమైన వినియోగదారుల చైతన్య భారత యాత్�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా కేరళ సహాయ అర్చకులు నంబూద్రి, వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు కన్నయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశాభ
ఇస్రోజీవాడి గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ చిందం మల్లేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో తొలిసారిగా చిన్నపిల్లల కోసం ప్రత�
రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం(BC Employees Association) సంయుక్త కార్యదర్శిగా బోధన్ సీడీపీఓ తాళ్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు.