వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫ�
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల ప�
‘సర్' గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారా(ఈఎఫ్)లను భర్తీ చేసి త్వరగా బీఎల్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పూర్తి వివరాలు డిజిటలైజేషన్ చేయ
Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభి�
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ–హర్యానా రాష్ట్రాల మధ్య చేపట్టనున్న ఎక్స్పోజర్ విజిట్కు భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్�
బాన్సువాడ డివిజన్ కేంద్రం లో ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డిని కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు కౌన్సిలర్లు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశార�