నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పోతంగల్ మండలంలోని హంగర్గలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను సోమవారం సీడీపీవో పద్మ హంగర్గ, హంగర్గ బీసీ కాలనీలో రెండు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు
నిజామాబాద్ జిల్లాలో మల్టీ లెవెల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అమాయక ప్రజలకు అధిక లాభం ఆశ చూపించి వాళ్ల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ టోకరాకు పాల్పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం మహిళా శక్తి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెంద�
బోధన్ పట్టణంలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళ
ఈనెల 23 జగిత్యాల డీఎల్ గార్డెన్స్ లో నిర్వహించతలపెట్టిన గల్ఫ్ గోస సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయు
నిజామాబాద్ (Nizamabad) నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఉచితంగా టీ షర్టులను అందజేశారు.
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జై కిసాన్ మున్నూరు కాపు సంఘం గౌతమ్ నగర్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని, వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) �
ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్�