Students | బిచ్కుందలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి విద్యార్థులను తీసుకెళ్లి వ్యవసాయ పనులప�
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్లో తొలిసారి భారీ వరద రాక ప్రారంభమైంది. మూడు రోజులుగా కురిసిన ఏకధాటి వానాలతో వరద పోటెత్తుతుంది.
ఉమ్మడి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. 20 రోజులకు పైగా ముఖం చాటేసిన వర్షాలు రెండ్రోజులుగా విస్తృతంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్�
వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
పొతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమ�