భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మండలంలోని కొత్తబాది సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభను ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
క్రికెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి అద్భుత అవకాశం దక్కింది. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో ఇప్పటికే ప్రతిభ చాటుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామానికి చెందిన చిన్నుగ�
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెం
ఇటీవల కరెంట్ షాక్ తో యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంటే, అందుకు కారణం నువ్వే అంటూ గ్రామస్తుల వేధింపులు పెరగడంతో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు.
ఎరువులు కొనే విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు సంబంధించి ఢిల్లీ నుంచి నేషనల్ టె
Vemula Prashanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపా�
Vemula Prashanth Reddy | విద్యుత్ డిస్కమ్ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.