ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని పెద్దకొడప్గల్ హౌసింగ్ ఏఈ జ్యోతి, ఎంపీవో లక్ష్మీకాంత్రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్�
గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు
నిజామాబాద్ నగరంలోని గంజ్ ప్రాంతంలో రైల్వేగేటును ఓ లారీ ఢీకొట్టగా, రైల్వే గేటు ఓ సైడ్ విరిగి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు భయాందోళనకు
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ హరిత దళం (ఎన్�
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలంలో BLOలు ఇంటింటికీ వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు.
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించ�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం దాడులు నిర్వహించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్
రెంజల్ కస్తూర్బా పాఠశాల ఆవరణ పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా మారిందని, ఒకవేళ విద్యార్థినులు దురదృష్టవశాత్తు పాములు, విష కీటకాల బారిన పడితే ఎవరు బాధ్యులని విద్యాలయంల ప్రత్యేకాధికారిపై కలెక్టర్ ఇలా త్రి�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని మండలంలోని బూరుగుపల్లి గ్రామాన్ని గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి, మంజూరైన ఇ
నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.