ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7న మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా గత 11 సంవత్సరా�
నకిలీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక అంశాలతో కూడిన కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఏమాత్రం ముఖ పరిచయం లేని కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, వారు మరెక్కడైనా తప్పులు చేసి వచ్చిన వారై ఉండొచ్చని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీలో ఆదివారం �
వానకాలం ప్రారంభంపై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదని, చెరువులు ఎండిపోయాయని, రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వానలు బాగా కురవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల
వానకాలం ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల బాగా కురవాలని మూడు రోజుల పాటు కోటగిరి శ్రీ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించారు.
వానలు లేవు. సాగునీళ్లు ఇవ్వరు. అయినా సరే.. ఎండుతున్న పంటలను ఏదోరకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో మడి తడువటం లేదు. దీంతో పంటలు
దివ్యాంగుల సౌకర్యార్థం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సదరం కేంద్రంలో సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫ�
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల ప�
‘సర్' గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారా(ఈఎఫ్)లను భర్తీ చేసి త్వరగా బీఎల్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పూర్తి వివరాలు డిజిటలైజేషన్ చేయ
Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభి�