భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్లోని ఆయన స్వగృ
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జూన్ 8న కందూరి చిన్న మల్లయ్య అనే వ్యక్తి అదృశ్యం కాగా ఆయన మృతదేహం రామారెడ్డి గ్రామ శివారులో మంగళవారం లభ్యమైంది.
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.
పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో రెండు గేదెలు మృతి చెందినట్లు బాధితుడు చిక్లే ప్రకాష్ రావు తె�
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భరత్ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ్యత్వం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి కోటగిరి, పోతంగల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
Excise Department | ‘బెల్ట్ షాపులు నడుపుకోండి. మేం కన్నెత్తి చూడం. ఎమ్మార్పీ ఉల్లంఘన చేసుకోండి. మేం అసలు పట్టించుకోం. నకిలీ మద్యం తెచ్చుకోండి. మేం తెలియనట్టు నటిస్తాం. మూమూళ్లు మాత్రం నెల నెల ఠంచన్గా ముట్టాల్రోయ్..�
ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన గ్రామపంచాయతీ అధికారి (జీపీవో) తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన గ్రామస్తులు తహసీల్దార్�
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ పక్కగా నిర్వహించాలని, ప్రతీ ఒక్కరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని బాన్స్ వాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో కొనసాగుతున్నసర్ సర్వేను ఆయన ఆకస్మికంగా స�
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సారంగాపూర్ (13వ) డివిజన్లో గల మున్సిపల్ ఆఫీస్ను అధికార పార్టీ నేతలు తమ పార్టీ కార్యాలయంగా మార్చేశారు.
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డ�
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్�
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు.