నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు
నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ
అమ్మ పాలు అమృతమని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్ట్ సీడీపీవో పద్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం కోటగిరి మండల కేంద్రంలోని జరిన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు.
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
రెంజల్ మండలంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలను పార�
Jeevan Reddy | ఆర్మూర్లో నా ఇంటి చుట్టూ, నిజామాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీస్ చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
అన్నా భావు సాటే సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవార
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
Students | బిచ్కుందలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి విద్యార్థులను తీసుకెళ్లి వ్యవసాయ పనులప�
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి