నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో గదుల కొరత వేధిస్తున్నది. ఒకే భవనంలో ఒకటి నుంచి పది వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 442 మంది విద్యార్థులు చదువుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. పలు నియోజకవర్గాల్లోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
బోధన్ పట్టణంలో కుక్కల బెడద, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం బీజేపీ పట్టణ కమిటీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.
కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించింది. ఏరు దాటే దాక ఓడ
మహిళా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్నినిజామాబాద్ సీపీ పీ సాయి చైతన్య అన్నారు. మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ ఇప్పించేందుకు చేపట్టిన వినూత్న కార�
బోధన్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణం బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, �
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి లో బీపీ తో ఒకసారిగా బైక్ పై నుండి కింద పడిపోయాడు. కాగా ఈ ప్రమాదంలో అతడు గాయాల పాలయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ సకాలంల�
మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస�
కోటగిరి మండలంలోని సహకార సంఘం, ప్రైవేటు దుకాణాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరం మేరకు ఎరువులు అందించాలని, కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని కోటగిరి మండల వ్యవసాయ �
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని మండల ప్రజలు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చ
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని ప�