నిజామాబాద్ వాసికి లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోజిట్లపై థాయ్లాండ్తో పాటు భారతదేశంలో పేటెంట్ హక్కులు లభించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వందేండ్లలో ఎవరికీ
డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.
Satyanarayana Vratham | కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలను ఈ సారి కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాటలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతర�
నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
ప్రజల విసృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. జ
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళ వారం భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృ తమవగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసిం
వివిధ నేరాల లో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీల లో మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు న�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�