నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హ�
ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మండలంలోని జల్లాపల్లి ఫారం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది.
బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జ్ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని మెట్టు మర్రితండా, గడ్డమీద తండా, కొండాపూర్, తుంపల్లి, రావుట్ల చిన్నవాల్గొట్, పె�
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరిట సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ�
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊర పండుగను పురస్కరించుకొని ఇందూరు జన సంద్రంగా మారింది.
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్�
ఆడ పుట్టడంతో ఆమెను పోషించడం బరువుగా భావించిన తల్లిదండ్రులు ఎలాగైనా భారం తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో నవ మాసాలు మోసి తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇతరులకు విక్రయిం�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో గదుల కొరత వేధిస్తున్నది. ఒకే భవనంలో ఒకటి నుంచి పది వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 442 మంది విద్యార్థులు చదువుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. పలు నియోజకవర్గాల్లోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
బోధన్ పట్టణంలో కుక్కల బెడద, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం బీజేపీ పట్టణ కమిటీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.