వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధర్పల్లి మండలంలో మొత్తం 8,879 మంది పింఛన్�
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణం, జుక్కల్ నియోజక వర్గం మలి దశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టీయూఎఫ్ కమిటీ పిలుపు మేరకు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా.. ‘మా చెల్లికి పెండ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవ�
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Vemula Prashanth Reddy | నిజామాబాద్లో జరిగిన బీజేపీ సభపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ నిజమాబాద్లో అమిత్ షా ప్రోగ్రాం చూస్తే సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పే కవిత్వం లాగా మా చెల్ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు వామ పక్ష పార్టీల నాయకులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్
ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పోతంగల్ బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం వీక్షించారు. బూత్ అద్యక్షుడు సుధం అశోక్ నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్య�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నిజామాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీ నాయకులను పోలీసు�
కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నా యకులు నానా యాగి చేస్తున్నారు. ప్రజాపాలన, సంక్షేమాన్ని మరిచి గులాబీ బాస్ కేంద్రంగా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర
ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మెరుగైన విద్యా బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత �
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొం
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార