విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో
దైవ దర్శనానికి కూతురుతో కలిసి వెళ్లిన భార్యాభర్తలు తిరిగి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమా�
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్లో నరేందర్�
Mad Dog | ధర్పల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచింది. అంగడి బజార్లో చెప్పులు కుట్టుకుంటున్న బాధితుడు నరేందర్ ను సైతం కుక్క కరిచిం
TGSRTC ఏళ్లకాలంగా తమపై పెట్టిన కేసు కొనసాగుతుండడంతో పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు మానుకొని కేసులకు రావడం ఇబ్బందికరంగా మారుతుందని వ
Nizamabad | సూర్యుడు చుట్టూ వలయాకార దర్పణం.. చూపరులను విశేషంగా ఆకట్టుకున్న వింతైన చిత్రం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.
నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్కు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ గోపి లక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై దొరికాడు. వినాయక్నగర్లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక�