మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్
టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ), గుం డారం గ్రామాల శివారు ప్రాంతాల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో మొరం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు
Nizamabad Encounter | తన కొడుకు రియాజ్ను దారుణంగా చంపేశారని రియాజ్ తల్లి ఆరోపించారు. నా కొడుకు మెడ విరిచేశారు.. పొట్టలో నుంచి పేగులు బయటకొచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారుల పై పోలీసులు వేటు వేశారు. నగరంలోని హైమదీబజార్ లో రోడ్ల పైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపై గు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరంలోని 60 డివిజన్లో రోడ్లు గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ మున్నూరు కాపు సంఘం ఎదురుగా రోడ్డ
నిజామాబాద్ వాసికి లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోజిట్లపై థాయ్లాండ్తో పాటు భారతదేశంలో పేటెంట్ హక్కులు లభించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వందేండ్లలో ఎవరికీ
డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.
Satyanarayana Vratham | కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలను ఈ సారి కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాటలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతర�
నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
ప్రజల విసృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. జ
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ