నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. గురువారం తెల్లవారుజామున సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఢీకొట్టింది.
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు అమాయకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలను దండుకున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ మార్గంలో దందాను నిజామాబాద్ కేంద్రం గా నడిపి కోట్లు వసూలు చేశారు. మూడేండ్లు గా కొనసా
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అక్రమ సం�
రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగల�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కోటగిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో పాత ఇల్లు గోడ కూలి తండ్రి కూతురు మృతి చెందారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు పలు ఠాణాల్లో పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పో�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోల
నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2023లో 4, 416 , 2024లో 4,151 మందికి , 2025లో ఇప్పటివరకు 2,939 మంది కుక్కకాటుకు గురయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుక్కల దాడులకు బలవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�