నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమా�
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్లో నరేందర్�
Mad Dog | ధర్పల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచింది. అంగడి బజార్లో చెప్పులు కుట్టుకుంటున్న బాధితుడు నరేందర్ ను సైతం కుక్క కరిచిం
TGSRTC ఏళ్లకాలంగా తమపై పెట్టిన కేసు కొనసాగుతుండడంతో పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు మానుకొని కేసులకు రావడం ఇబ్బందికరంగా మారుతుందని వ
Nizamabad | సూర్యుడు చుట్టూ వలయాకార దర్పణం.. చూపరులను విశేషంగా ఆకట్టుకున్న వింతైన చిత్రం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.
నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్కు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ గోపి లక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై దొరికాడు. వినాయక్నగర్లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక�
నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
మండలంలోని జల్లాపల్లి ఫారం కు చెందిన డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు గ్రహీత యం ఎ హకీమ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారు. నగరంలోని వినాయక్ నగర్ లోని ప్రధాన రోడ్డు పక్కన గల సూపర్ మార్కెట్ వెనకాల బచ్చు ప్రసాద్ అనే వ్యాపారి ఇంట్లో దొంగ�